వడగళ్ల వానతో పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేయాలని బీఆర్ఎస్ నాయకుడు పురుగుల లాలయ్య డిమాండ్ చేశారు.
IMD | పలు రాష్ట్రాల్లో పిడుగుల (Lightnings) తో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఇండియన్ మెటియరోలాజికల్ డిపార్టుమెంట్ - IMD) హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా �
జిల్లాలో పలు చోట్ల ఆదివారం అకాల వర్షంతో ధాన్యం తడిసింది. సుమారు గంటపాటు ఉరుములు, మెరుపులతో వాన పడడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధ�
మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల�
ఉమ్మడి జిల్లాలో ఆదివారం సాయంత్రం పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ఇటీవల కురిసిన వడగండ్ల వర్షంతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు.
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేందం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్ , ఎల్లో హెచ్చరికలను జారీచేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దాంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలకు కూలడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వడగండ్ల వర్షాలకు పలు జిల్లాల్లో 2,200 ఎకరాల్లో పంట న ష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
మధ్య భారతంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ప్రజలను బాధిస్తున్నది. గురువారం ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీలో ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజుగా బుధవారం నిల
Crop damage | ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మొదలైన ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాలు 50 వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి.
ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జీపీల్లో ప్రత్యేకంగా వేసవి ప్రణాళికలను సిద్ధం చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలతో అధికారులు ఉపాధి పని ప్రదేశా�
Temperature | మారుతున్న పర్యావరణ పరిస్థితులు, గ్రీన్హౌస్ గ్యాసెస్ ప్రభావంతో భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడు మానవ తప్పిదాలు, అంతరించిపోతున్న వన సంపద కారణంగా ఉష్ణోగ్రతలు మరింత అధికమవుతున్నా�