మధ్య భారతంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ప్రజలను బాధిస్తున్నది. గురువారం ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీలో ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజుగా బుధవారం నిల
Crop damage | ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మొదలైన ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాలు 50 వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి.
ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జీపీల్లో ప్రత్యేకంగా వేసవి ప్రణాళికలను సిద్ధం చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలతో అధికారులు ఉపాధి పని ప్రదేశా�
Temperature | మారుతున్న పర్యావరణ పరిస్థితులు, గ్రీన్హౌస్ గ్యాసెస్ ప్రభావంతో భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడు మానవ తప్పిదాలు, అంతరించిపోతున్న వన సంపద కారణంగా ఉష్ణోగ్రతలు మరింత అధికమవుతున్నా�