Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయం సైబర్ దాడికి గురైంది. ఆలయానికి చెందిన కంప్యూటర్ వ్యవస్థ, సర్వర్ డేటాబేస్ హ్యాకైంది. జూన్ 13వ తేదీన ఈ ఘటన జరిగినట్లు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
Pakistans Defence Minister : ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లో.. తమ దేశ సైబర్ యోధులు.. ఫ్లడ్లైట్లను హ్యాక్ చేశారని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల మంత్రిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.
Army Nursing College Website Hacked | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ తరుణంలో భారత ఆర్మీకి చెందిన నర్సింగ్ కాలేజీ వెబ్సైట్ హ్యాక్ అయ్యింది.
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఎక్స్ అకౌంట్ హ్యాక్కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ ఎక్స్ హ్యాండిల్ @Itmhyd హ్యాక్ అయిందని, అకౌంట్ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది.
ఫుట్బాల్ యువ సంచలనం, ఫ్రాన్స్కు చెందిన కిలియన్ ఎంబాపే ‘ఎక్స్' ఖాతా హ్యాక్ అయింది. గురువారం అతడి ఖాతా నుంచి అనుచిత పోస్టులు కనబడటంతో ఎంబాపే అభిమానులతో పాటు ఫుట్బాల్ క్రీడాలోకం కలవరపాటుకు గురైంది.
ఇన్నాళ్లు తన పనిని పక్కన పెట్టేసిన సిటీ పోలీస్ కమిషనరేట్లో ఐటీ విభాగం..ఆలస్యంగానైనా మేల్కొంది. రెండు నెలల కిందట తెలంగాణ మొబైల్, కంప్యూటర్ అప్లికేషన్లు హ్యాకింగ్ గురికావడంతో సిటీ ఐటీ విభాగం పరిస్థి�
elderly woman hacked | పొరుగున నివసించే వృద్ధురాలి నుంచి డబ్బు, బంగారం చోరీకి దంపతులు ప్రయత్నించారు. వారిని పట్టుకున్న ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. వాటిని నదిలో పడేశారు.
సైబర్ నేరగాళ్లు ఫొటోలు, వీడియోల కింద లింకులు జోడించి వాట్సాప్, ఫేస్బుక్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ తరహా మోసాలపై ప్రతి రోజు మూడు, నాలుగు ఫిర్యాదులు సైబర్ ఠాణాల్లో నమోదవుతున్నాయి.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి తన కుటుంబానికి చెందిన 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Uttar Pradesh: యూపీలోని బుద్వాన్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఇద్దరు పిల్లల్ని నరికి చంపాడు. కత్తితో అటాక్ చేసిన ఘటనలో మరో పిల్లాడు గాయపడ్డాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఉన్మాదిని పోలీసులు ఎన్కౌ�