H1-B | హెచ్-1బీ వీసా ఫీజును 1 లక్ష డాలర్లకు(రూ. 88 లక్షలు) పెంచిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించింది.
అమెరికా ఉద్యోగానికి రాజ ద్వారం వంటి హెచ్-1 బీ వీసా చిక్కుల్లో పడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వీసా ఫీజును ఉన్నపళంగా ఇరువై రెట్లకు పైగా, అంటే లక్ష డాలర్లకు పెంచడం ఒకరకంగా భారతీయ నిపుణులకు అమెరికా త�
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు నిర్ణయం గట్టిగానే ప్రభావితం చేయవచ్చనిపిస్తున్నది. ముఖ్యంగా భారతీయ ఐటీ రంగ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవచ్చని మెజారిటీ నిపుణులు అభి�
హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో తీవ్ర గందరగోళం నెలకొనడంతో దీనిపై వైట్హౌస్ స్పష్టతనిచ్చింది. తాము విధించిన 1 లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు ఒక్కసారి మాత్ర
అమెరికాకు వెలుపల ఉన్న హెచ్-1బీ వీసాదారుల్లో ఆందోళన, గందరగోళం, ఆగ్రహం కలగలిసి కనిపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా వార్షిక రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచడమే దీనికి కారణం. ఈ ప్రకటన �
దేశ వలస వ్యవస్థను సమూలంగా మార్చడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంస్ చేసిన తాజా ప్రయత్నం విమర్శలను ఎదుర్కొంటూ ఉండగా, ఆయన మాజీ మిత్రుడు, ప్రపంచ కుబేరుడు మస్క్ గతంలో వ్యహరించిన రెండు నాల్కల ధోరణి సామాజిక మాధ
అమెరికాలో హెచ్-1బీ వీసా రుసుం పెంపుదలకు మనదేశ ప్రధాని మోదీ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. భారత్పై తరచూ విరుచుకుపడుతున్న ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంపై హరీశ్రావ
హెచ్-1బీ వీసాలపై భారతీయ, అంతర్జాతీయ నిపుణుల పరిస్థితిని సమూలంగా మార్చే కొత్త అణచివేత కార్యక్రమం ప్రాజెక్టు ఫైర్వాల్కు అమెరికా శ్రీకారం చుట్టింది. అమెరికాయే ఫస్ట్ నినాదం కింద చేపట్టిన ఈ కార్యక్రమాన�
ఉద్యోగ బాధ్యతల పైన, లేక సెలవుల పైన అమెరికా వెలుపల ఉన్న తమ హెచ్-1బీ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులు 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని, లేనిపక్షంలో వారు వెలుపలే నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రధాన టెక్ కంప�
హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్ల (ప్రస్తుతం డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం రూ.88 లక్షలపైనే)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. భారతీయ మధ్య, చి�
హెచ్-1బీ వీసా చార్జీలను పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు.
హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును రూ.88 లక్షలు (ఒక లక్ష డాలర్లు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నీతీ ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ తీవ్రంగా విమర్శించారు.