BRS Party | నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ దాడులపై కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్ష�
‘ఏ వ్యవస్థ అయితే నా విశాల కుటుంబం అని అనుకున్నానో.. ఆ వ్యవ స్థే నేడు ప్రేక్షక పాత్ర వహించడం నా హృదయాన్ని కలచివేసింది’ అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికా రం కోసమే ఆరు గ్యారెంటీలు అన్నదని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయడం లేద ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. బుధవారం అచ్చంపే�
Guvvala Balaraju | రానున్న రోజుల్లో నాగర్ కర్నూల్(Nagar Kurnool) పార్లమెంట్ స్థానం నుంచి స్థానికుడు అయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను(RS Praveen kumar) గెలుపించుకుందామని, వలస వాదిని అయిన మల్లురవిని తరిమి కొడదామని మాజీ ఎమ్మెల్యే గ�
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమం�
రైతులు రోడ్లపైకి వచ్చి మద్దతు ధర కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, రైతుల పక్షాల ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గ
Guvvala Balaraju | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు కోరారు. దాడులే మీ లక్ష్యమైతే.. కాలమే సమాధానం చెబుతుందని కాంగ్రెస్ దాడులను ఉద్దేశించి పేర్కొన్నారు. స
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు నిర్బంధించారు. లింగాల మండలం అంబట్పల్లి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు గువ్వల, ఆయన సతీమణి అమల హైదరాబాద్ నుంచి బయలుదేరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తు�
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులు దాడికి పాల్పడటంపై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ను తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించార
Guvvala Balaraju | కాంగ్రెస్ గూండాలే తనపై దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. కాంగ్రెస్ గూండాయిజానికి భయపడేది లేదని ఆయన అన్నారు. శనివారం రాత్రి కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తల �