Guvvala Balaraju | అచ్చంపేట పట్టణంలో నూతనంగా ప్రతిష్టించిన బొడ్రాయి నాభిశీలకి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అమల దంపతులు మంగళవారం అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేద్దామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు పిల
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ చేసిన నయవంచన మోసాన్ని, అబద్ధాల హామీలు, మోసం తీరును ఎండగట్టిన విధానాన్ని పార్టీశ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా
రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం లో.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్�
వరంగల్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే గులాబీ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ అరాచక పాలన కొనసాగిస్తుందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను మా వద్ద కు వస్తే ఏం తెస్తారు మీ వద్�
అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొన్నది. అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించిన నాయకులు, శ్రేణులకు గెలిచిన తర్వాత పార్టీ లో గుర్తింపు లేకుండా పోయిందని పార�
హామీలకు ఆశపడి కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రజలను గోస పెడుతుందని ఇలాంటి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగ
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతోపాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. బుధవారం రాత్రి పట్టణంలోని భ్రమరాంబ ఆలయం వద్ద ప్రభోత్సవం ఊరేగింపు సందర్భంగా ఆలయంలోకి వెళ్లేందుకు గువ్వల దంపతు�
Guvvala Balaraju | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై(Guvvala Balaraju) కేసు నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద నిన్న(గురువారం) రాత్రి పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎమ్మెల్యే బాలరాజ
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ప్రభోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బుధవారం సాయంత్రం భ్రమరాంబ ఆలయం వద్దకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు లోనికి వెళ్లకుండా పోలీసులు అ�
సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో పోలీసు ల నిర్బంధం మధ్య మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలర
శుక్రవారం, పొద్దున 8.30 గంటల సమయం, కొండారెడ్డిపల్లి గ్రామం. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజమెంత? అని తెలుసుకునేందుకు సరిత, విజయారెడ్డి అనే ఇద్దరు మహిళ
శాంతిభద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కొందరు కాంగ్రెస్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.