ప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ చిల్లర మాటలు మానుకోవాలని, తన వ్యవహారశైలి మార్చుకోకుంటే పరువునష్టం దావా వేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గు
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ నేపాల్లోని నైట్క్లబ్లో చైనా రాయబారితో దేశ రహస్యాలు పంచుకున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు డిమాండ్
హైదరాబాద్ : చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం కేసీఆర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మంచి పనులను ఆ�
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లింగాల, నవంబర్ 28: నల్లచట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రైతులపై కన్నెర్ర చేస్తూ ఉసురుపోసుకుంటున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మె�
హుజూరాబాద్ టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పి, టీఆర్ఎస్ పై విష ప్రచారం చేసి సానుభూతి ఓట్లు పొంది గెలుపొందాలని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు కొత్త డ
అచ్చంపేట సంతలో సౌకర్యాల కల్పనకు రూ. 10లక్షలు మంజూరు అచ్చంపేటలో కొత్తగా మేకలు, గొర్రెలు, పశువుల సంత ప్రారంభం సంతలో ఆవును కొనుగోలు చేసిన గువ్వల బాలరాజు అచ్చంపేట: అచ్చంపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన సంతకు ప్రభు�
అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలో రూ.9 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలిసి
అచ్చంపేట: విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళితేనే జీవితంలో రాణిస్తారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. పట్ట ణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద య
అచ్చంపేట: పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయం వద్ద అచ్చంపేట పట్టణ టీఆర్ఎస్ కమిటీని ఎన్న�
రూ.1,37కోట్లతో ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ లింగాల: నల్లమల చెంచు పెంటల్లో నెలకోన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని ఎర్రపెంట గ్రామంలో గిరిజ
దళిత బంధు ఆపడానికి కుట్రలు రేవంత్ మాటలు ఎవరూ నమ్మరు మా శక్తివాడితే గజ్వేల్లో అడుగుపెట్టలేవు మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్�
దళితబంధు సభను జయప్రదం చేసినందుకు ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు హుజూరాబాద్ సిటీ సెంటర్లో ఆయనతో పాటు హన్మకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీ�