తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని శాసనసభాప్రాంగణంలో గురువారం నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్,
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డి (MLC Naveen Kumar Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం
‘తెలంగాణ వచ్చాకే రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా ఓ వైపు ప్రజలను చైతన్యం చేసేలా వార్తలను ప్రచురించడం.. మరోవైపు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొన�
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి ఆయనకు ఫోన్ ద్వారా శ
బీఆర్ఎస్కు ప్రజల సంపూ ర్ణ మద్దతు ఉన్నదని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కా వడం లాంఛనమేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట�
దళితబంధు, రైతు బంధు పథకాలను ఎన్నికలను సాకుగా చూపి ఆపాలని కాంగ్రెస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన నల్లగొండలోని తన నివాసంల�
ప్రధాని మోదీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఆయన ఎన్ని పర్యటనలు చేసినా రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. మహబూబ్నగర్ పర్యటకు వ
అసెంబ్లీలో (Assembly) 77వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) జాతీయ జెండాను ఎగురవేశారు.
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని (Legislative council) సందర్శించారు. విద్యార్థులు ఎమ్మెల్సీలు కవిత (MLC Kavitha), వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించార�
మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) పుట్టినరోజును పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా ప్రజాప్రతినిధులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రంలో 33 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ ఏ కాలంలోనైనా పంట ఎండొద్దనే సిద్ధాంతంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని అం�
సమైక్య పాలనలో నిర్వీర్యమైన విద్యావ్యస్థను బలోపేతం చేయడంతో పాటు దానిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
విపక్ష నాయకులు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender reddy) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy), బండి సంజయ్ (Bandi Sunjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని వి�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను గుర్తుచేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 వేల నోట్లను ఉప