Gutta Sukender reddy | నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పాలనలో సామాన్యులు బతకడం చాలా కష్టంగా మారిందని విమర్శించారు.
Gutta sukender reddy | దేశంలోని రైతులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంపై కక్షపూరిత విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.
Gutta Sukender reddy | శాసనమండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డి తొలిసారిగా నల్లగొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఘనంగా స్వా�
Legislative council | శాసనమండలి (Legislative council) చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమయింది. వీరి ఎన్నికకు సంబంధించిన ప్రకటన నేడు వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు.
Gutta Sukender Reddy | రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి రుజువైందని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహ నివాసంలో ఆయన మీ�
Gutta Sukender reddy | నూతన వ్యవసాయ చట్టాల రద్దు హర్షణీయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అయితే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపైనా కేంద్రం
హుజూరాబాద్లో గెలుపు టీఆర్ఎస్దే మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని బీజేపీ హుజూరాబాద్లో కుట్రలకు పా�
నల్లగొండ: సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని మాజీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. వివిధ ఆనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న 51మంది నిరుపేద కుటుంబాలకు జిల్లా క
Huzurabad | హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని
అధికార కాంక్షతో అరాచకపు మాటలు సెప్టెంబర్ 17కు బీజేపీకి సంబంధమే లేదు రాష్ర్టాభివృద్ధిలో కేంద్ర మంత్రుల పాత్ర ఏంటి? బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మండలి మాజీ చైర్మన�
బీజేపీ | తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ సెప్టెంబర్ 17ను ఒక ఆట వస్తువులా ఆడుకుంటున్నదని శాసనమండలి మాజీ చైర్మన్
గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పక్కకు పెట్టిందని విమర�
బండి సంజయ్ది ప్రజా కంఠక యాత్ర : గుత్తా సుఖేందర్రెడ్డి | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ప్రజాకంఠక యాత్రగా మారిందని టీఆర్ఎస్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్�