గుత్తా సుఖేందర్ రెడ్డి| రాష్ట్రంలో ప్రతిపక్షాలు తోడేళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అధికారంపై పగటి కలలు కంటున్నార
ప్రతిపక్షాలపై మండలి మాజీ చైర్మన్ గుత్తా ఫైర్దేవరకొండ, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా స�
గుత్తా సుఖేందర్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్�
ప్రొటెం చైర్మన్| శాసన మండలి ప్రొటెం చైర్మన్గా నియమితులైన ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసిన నేపథ్య�
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,
నెల్లికల్ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ చలవే | నెల్లికల్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతోనే మంజూరైందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు కోసం తానెంతో కష్టపడ్డానని కాంగ్రెస
స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద దవాఖానలో చేరిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి
హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టీ పద్�