దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ను ఏర్పాటుచేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని నందిపాడు, దేవరకొండలో మంగళవారం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారనున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా పక్షపాతి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఆసరా పెన్షన్లు (Aasara Pension) అందుకుంటున్నవారిలో, బీడీ కార్మికుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను శాసనసభలో ఘనంగా నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి ఆవరణలో, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా
Gutta Sukender reddy | దేశానికి మంచి భౌష్యత్తు ఇచ్చేలా ఖమ్మం సభ జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశాన్ని లౌకికశక్తిగా ఉంచేలా ఖమ్మం సభ మార్గదర్శనం చేసిందన్నారు.
Kanti Velugu | రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని అమీర్పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని
CM KCR | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
Gutta sukender reddy | అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తేగించెలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gutta Sukender reddy | బీజేపీకి మత పిచ్చి ముదిరిపోయిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని
Gutta Sukender reddy | రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutta Sukender reddy | కొంతమంది బాధ్యత లేకుండా సెప్టెంబర్ 17ను విలీనం, విమోచనo అంటూ.. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
రాజగోపాల్రెడ్డి బలుపుతోనే ఉప ఎన్నిక రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వల�
Gutta Sukender reddy | తెలంగాణకు బీజేపీ ప్రమాదకారిగా మారిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు. పొరపాటున ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం