సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు, అలజడి సృష్టించే పన్నాగాలు
నెల్లికల్ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ చలవే | నెల్లికల్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతోనే మంజూరైందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు కోసం తానెంతో కష్టపడ్డానని కాంగ్రెస్ నేత జానారెడ్డి అనడం హాస్యాస్పదమని అన్నారు.