రాష్ట్రంలో గురుకులాల నిర్వహణ అధ్వానంగా మారిందని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డికి విద్యారంగం ఎటుపోతున్నదో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. విద్యార్థులు అరకొర వస�
మధ్యాహ్న భోజనం గంటకుపైగా ఆలస్యం చేయడంతో విద్యార్థినులు ఆకలి అలమటించిన ఘటన మం గళవారం ఉప్పునుంతల మండలం వెల్టూరు మహాత్మాజ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్నది.
నిరుపేద విద్యార్థులు చదువుకునే గురుకులాలపై సర్కారు కు చిన్నచూపెందుకని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు విజిత్రావు ప్రశ్నించారు. శనివారం పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలను నాయకులతో కలిసి సం ద�
Telangana | రాష్ట్రంలోని విద్యాలయాల్లో మరోసారి ఫుడ్పాయిజన్ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
సర్కారు స్కూళ్లల్లో 32శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తినడం లేదు. ఇంటినుంచి టిఫిన్బాక్స్లు తెచ్చుకుని కడుపునింపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల వారే కాకుండా.. మారుమూల జిల్లాల్లోని విద్యార్థులు మధ్య
శారీరక వైకల్యాన్ని జయించి కష్టపడి ఉద్యోగాలను సాధించారు. కానీ గురుకుల టైంటేబుల్ ముందు ఓడి అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఉద్యోగాలను చేయలేక ఇంటిబాట పట్టే పరిస్థితులు నెలకొన్నాయి.
గురుకులాల్లో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళనలు చేపడుతామని రాష్ట్ర సర్కారుకు టీఎస్యూటీఎఫ్, గురుకుల జేఏసీ అల్టిమేటం జారీ చేసింది.
రుణమాఫీ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి మాటలు బూటకమని చెప్పడానికి పెంట్లవెల్లి రైతుల గోసే సజీవ సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Gadwala | సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్టైం ఉద్యోగులు (Part time teachers) బుధవారం నిరసన(Protest )వ్యక్తం చేశారు. తమను విధుల నుంచి అకస్మాత్తుగా ప్రభుత్వం తొలగించడంతో ఆగ్రహంతో జోగుళాంబ గద్వా
అనంతగిరిపల్లి సమీపంలోని గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపే�
గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాక, ఇప్పుడు ఉద్యోగం రాలేదని అధికారులు అంటే దీనికి బాధ్యులెవరు? అని దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి
పౌరసరఫరాల శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. చేతిలో ఉన్న సన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించిన ఈ సంస్థ.. తాజాగా సన్నరకం బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వం వెంటనే అన్ని గురుకులాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం (ట్రైటా) రాష్ట్ర అధ్యక్షుడు రుషీకేశ్ కుమార్, సాంఘిక సంక�