తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమం గురుకులాలు, టీఎస్ఆర్ఎస్ పాఠశాలల్లో (2024-25 ) 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించినట్లు రీజినల్ కో-ఆర్
కేసీఆర్ అంటే ఒక ఉద్యమకారుడు, ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు. ఆయనను మరోకోణం నుంచి చూస్తే ఒక మానవతా మూర్తి కనిపిస్తారు. ఆయనది మానవీయ కోణం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రవేశపెట్టే ఏ పథకమైనా మానవతా దృక్పథంతో కూడుక�
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీరంగనాయకస�
కులవృత్తుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టును పూర్తిగా రజకులకే కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ
వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన గురువులు.. నాణ్యమైన విద్య.. ఆహ్లాదకరమైన వాతావరణం.. విశాలమైన ప్రాంగణాలు.. చూడచక్కని తరగతి గదులు.. మెనూ ప్రకారం పౌష్టికాహారం.. ఇవన్నీ నిరుపేద విద్యార్థినులకు విద్యను అందించేంద�
విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం ఆవిర్భవించింది. మొత్తం 1,062 గురుకులాల ప్రిన్సిపాళ్లు ఆదివారం హైదరాబాద్లో భేటీ అయి, సంఘాన్ని ఏర్పాటు చేసుకొన్న�
ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.