కేసీఆర్ చల్లని పాలనలో స్వర్ణయుగాన్ని చూసిన గురుకులాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యపు నీడలో కొడిగట్టిన దీపాలై దీనావస్థకు చేరుకున్నాయి. వెనుకబడిన వర్గాలు, మైనారిటీ, గిరిజన బాలలకు చదువును చేరువ చే
కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన ఆహారం అందక గురుకుల విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నారు. ఆహార కలుషితంతో అనారోగ్యాల పాలవుతున్నారు. రెండేండ్లలో దాదాపు 150గురుకులాల్లో ఫుడ్పాయిజన్ కేసులు నమోదు కాగా, 2వేల మందిక
అందరూ నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పదో తరగతి విద్యార్థిని ఇంటర్ విద్యార్థులు చితకబాది గాయపరిచారు. ఇన్స్టాగ్రామ్లో వైరల్ కావడంతో సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మోటకొండూరు మండలం చాడ గ్రామాన�
కందుకూరు గురుకులంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గూల్లో ఉన్న కందుకూరు గురుకులాన్�
విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అవసరమని సంగారెడ్డి కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన డివిజన్ స్థాయి క్విజ్ పోటీలను
అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ గురుకుల వ్యవస్థకు గడ్డురోజులు దాపురిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేశంలోనే ఇక్కడి గురుకుల వ్యవస్థకు పతాకస్థాయిలో పేరొచ్చిం ది. అయితే.. గత రెండేళ్లుగా గురుకుల విద్�
బీఆర్ఎస్ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి సాధించాయని చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలల స్థాయి దిగజారిందని విమర్శించారు. రెండేండ్లలో 100 మందికిపైగా గురుకుల విద్యార్థులు మరణించారన్నారు.
పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్యాదవ్ విమర్శించారు. తెలంగాణభవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత వాసు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే హాస్టల్లో ఎలుకలు కొరికి ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలుక క�
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎం జె పి గురుకుల విద్యాలయంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున�
గురుకుల భవనాల నిర్వహణ, ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, కార్పెంటరీ తదితర మరమ్మతుల బాధ్యత జోనల్ ఆఫీసర్లదేనని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) సెక్రటరీ అలుగు వర్ష