రాష్ట్రంలో మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ ఒకే విధమైన పనివేళలను ఖరారు చేయడాన్ని ఆయా సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు ముక్తకంఠంతో నిరసిస్తున్నాయి.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ప్రజోపకరమైన పనులను, సంక్షేమ పథకాల పేర్లను మార్చివేయాలనో లేదా రద్దు చేయాలనో చూడటం అప్రజాస్వామికం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చద�
ఐటీడీఏల పరిధిలోని గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్ సరఫరా కోసం గిరిజన సహకారం సంస్థ (జీసీసీ) ద్వారా నిర్వహిస్తున్న టెండర్లకు గిరిజన సంక్షేమ శాఖ బ్రేక్ �
ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషి చేశారని, రాష్ట్రంలో 230 ఉన్న గురుకుల పాఠశాలలను 1120కి పెంచిన ఘనత ఆయనకే దక్కిందని �
ఎస్సెస్సీ ఫలితాల్లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలోని 89 గురుకుల పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణతను సాధించాయని అధికారులు తెలిపారు.
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో వరుస ఘటనలకు ప్రిన్సిపాళ్ల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. కాసుల కక్కుర్తి విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నదని స్పష్టంగా తేలిపోతున్నది.
రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజలంతా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ�
Food Poisoning | జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం సుమారు 600 మంది విద్యార్థినులు వంకాయ, సాంబారు, పెర
గురుకుల పాఠశాలల్లో కలిసిమెలిసి ఉండాల్సిన విద్యార్థులు తరచూ ఘర్షణలకు దిగుతు న్నారు. జూనియర్లు, సీనియర్లు అనే భావన తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారు. మాట వినడం లేదన్న కోపంతో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అ�
కొడంగల్ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ. 1.50 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మాడల్ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ అవకాశమున్న చోట ఆ నమూనా క్యాంపస్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ సీఎంకు లేఖ రాశార�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకుల 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు తెలంగాణ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారిణి ఫ్లారెన్స్రాణి తెలిపారు.
తెలుగు నేల నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన మాజీ ప్రధాన మంత్రి, బహుభాషావేత్త పాములపర్తి వెంకటనర్సింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్