గురుకుల పాఠశాల విద్యార్థులకు మెనూ కచ్చితంగా అమలు చేయాలని, పౌష్ఠికాహారం అందిస్తే మంచి ఆరోగ్యంతో ఉన్నత చదువులను అభ్యసిస్తారని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు.
నా పేరు రవీనా. మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం. మా తల్లిదండ్రులు కోట శంకరమ్మ-కిష్టయ్య. ఇద్దరు దివ్యాంగులే. సీఎం కేసీఆర్ సర్కారు ఇచ్చే పింఛనే జీవనాధారం. చిన్న చిన్నగా కూలీ పని చేస్తారు. నే�
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామన్న మాట నిలబెట్టుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గానికి ఎస�
గిరిజన బాలికలకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నది. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 4 కోట్ల 20 లక్షల నిధులతో బాలికల గురుకుల
వేసవి సెలవుల మజా ముగింపు దశకు చేరింది. నెలన్నర విరామం తర్వాత బడిగంటలు మోగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.
చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన భవనాలు, నాణ్యమైన విద్య కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలు సక్సెస్బాటలో నడుస్తున్నాయి.
పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే స�
Indresham Gurukula school | సింగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో మరో 19 విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. గురువారం
Students test positive covid-19 in gurukula school at wyra | జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా