Peddapally | కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు(Gurukula schools )సమస్యల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొం టున్నాయి.
Nallagonda | : విద్యార్థులకు(Students) చదువు చెప్పి ఉన్నత భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులతో కూలీ పనులు( Labor work )చేయించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..
అనాథలు, బాలకార్మికులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న అర్బన్ గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈ గురుకులం
సిర్పూర్(టీ) సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. 34 మంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతుండగా ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద�
Wanaparthi | గురుకుల భవనానికి అద్దె(Rent) చెల్లించడం లేదని యజమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం వనపర్తి(Wanaparthi) జిల్లా నాగవరం వద్ద ప్రైవేటు భవనంలో పెద్దమందడి సాంగిక సంక్షేమ గురుకుల పాఠశాల(Gurukula school), డిగ్రీ కళాశాల నిర్వహి
రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైనా పట్టించుకోరా? అని మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలతో ఎన్నాళ్లు చెలగాటమాడుతారని నిలదీశారు. నల్లగొండ జిల్ల
దేవరకొండ మండలం కొండభీమనపల్లి శివారులోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఎలుకలు కరిచిన 13 మంది విద్యార్థులను బీఆర్ఎస్వీ నాయకులు గురువారం పరామర్శించారు. గురుకులంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్�
హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు లేక, కలుషిత ఆహారం బారినపడి 36మంది విద్యార్థులు ఇప్పటికే చనిపోయారని, 800మంది అనారోగ్యానికి గురయ్యారని, ఇకనైనా మెస్చార్జీలను పెంచాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సం�
‘బహుజన రాజ్యం కోసం, తెలంగాణపై నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన సర్ధార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషిచేశాం. కేసీఆర్ ప్రభుత్వంలో గౌడన్నలకు అండగా నిలిచాం. గ్రామీణ ప్రాంతాల్లోని గౌడన్నలకు తాటి, ఈత చె
హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయి..? ఉపాధ్యాయులు బాగా చూసుకుంటున్నారా..? అంటూ తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిభాఫూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను కలెక్టర్ పమేలా సత్పతి ఆరా తీశారు. బుధవార
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో విద్యార్థినికి సెలవులు రావడంతో
ప్రమాదవశాత్తు గురుకులంలోని మూడో అంతస్థు నుంచి జారిపడిన దళిత విద్యార్థిని నిమ్స్లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జంగాలప�
ఒక్కగానొక్క కొడుకు.. చదువులో చురుకు.. అని గురుకులానికి పంపిస్తే విగతజీవిగా మారాడు. పక్షం రోజుల క్రితమే ఓ విద్యార్థి మరణించినా.. గురుకుల పాఠశాల సిబ్బంది అదే నిర్లక్ష్యం చూపడంతో మరో ప్రాణం పోయిందని తల్లిదండ