‘బహుజన రాజ్యం కోసం, తెలంగాణపై నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన సర్ధార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషిచేశాం. కేసీఆర్ ప్రభుత్వంలో గౌడన్నలకు అండగా నిలిచాం. గ్రామీణ ప్రాంతాల్లోని గౌడన్నలకు తాటి, ఈత చె
హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయి..? ఉపాధ్యాయులు బాగా చూసుకుంటున్నారా..? అంటూ తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిభాఫూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను కలెక్టర్ పమేలా సత్పతి ఆరా తీశారు. బుధవార
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో విద్యార్థినికి సెలవులు రావడంతో
ప్రమాదవశాత్తు గురుకులంలోని మూడో అంతస్థు నుంచి జారిపడిన దళిత విద్యార్థిని నిమ్స్లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జంగాలప�
ఒక్కగానొక్క కొడుకు.. చదువులో చురుకు.. అని గురుకులానికి పంపిస్తే విగతజీవిగా మారాడు. పక్షం రోజుల క్రితమే ఓ విద్యార్థి మరణించినా.. గురుకుల పాఠశాల సిబ్బంది అదే నిర్లక్ష్యం చూపడంతో మరో ప్రాణం పోయిందని తల్లిదండ
జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో (Gurukula School) ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఆరపేటకు చెందిన రాజారపు గణాదిత్య(13) పెద్దాపూర్ గు�
దేశవ్యాప్తం గా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్-మానక్' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్పాయిజన్పై విచారణ చేపట్టేందుకు ఆదివారం గురుకులాల సంయుక్త కార్యదర్శి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో పెనేషియా ఓఎస్డీ ప్రశాంతి, విజిలెన�
స్తంభంపల్లి మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు బెడ్షీట్ కప్పి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైకోర్టు తీర్పును అనుసరించి కొత్త ని యామకాలకు ముందుగానే గురుకులాల్లోని ఉ ద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్�
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై పార్ట్టైం ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి త�