బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆదివారం ఉమ్మడి జిల్లాలో గురుకులా బాట చేపట్టారు. ప్రభుత�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన గురుకులాలు ప్రస్తు తం వెలవెలబోతున్నాయి. సౌకర్యాల లేమి, విద్యార్థుల చావులతో తరచుగా వార్తలకెక్కుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికాకముందే గురుకుల
గురుకులాలపై ప్రభుత్వ పట్టింపులేనితనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని, ఓ వైపు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? అని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. కరెంటు షాక్ తగిలి నలుగురు గురుకు ల విద్�
మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్లోని మహాత్మాగాంధీ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థినులు మంగళవారం కరెంట్ షాక్తో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో ఉమ్మడి మెదక్ జ
శ్రీశైలం డ్యామ్ నుంచి ఎప్పుడంటే అప్పుడు జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడం కుదరదని, దిగువన నాగార్జునసాగర్లో తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే ఇన్సిడెంటల్గా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా డిగ్రీ, పీజీ కళాశాలలను బంద్ చేసినా పట్టించుకోరా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే యాజమాన్యాలతో చర్చలు జర�
పదినెలలుగా రాష్ట్రంలోని గురుకులాల ప్రైవేట్ భవనాలకు ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో గేట్ల కు యజమానులు మంగళవారం తాళాలు వేశారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యా సంస్థలు పునఃప్రారంభం కాగా బీసీ, మైనార్
ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం రాత్రి రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి 10 గంటలకు ఆయన రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్నారు.
గురుకుల పాఠశాల భవనానికి 10 నెలలుగా అద్దె చెల్లించడం లేదని యజమాని సోమవారం పాఠశాలకు తాళం వేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. అయిజ మండలానికి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మంజూరు కాగా.. అక్�
మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘట న నల్లగొండ జిల్లా దేవరకొండ మం డలం కొండభీమనపల్లిలో జరిగింది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముజీబ్, తౌఫిక్ఉమర్, అబ్�
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దళితులపై చిర్రుబుర్రుమన్నారు. నాగర్కర్నూల్ జిల్లా జటప్రో ల్ గ్రామంలోని సమీకృత గురుకుల పాఠశాల భవనం కోసం దళితుల భూమిని ఎంచుకున్నారు.
Peddapally | కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు(Gurukula schools )సమస్యల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొం టున్నాయి.
Nallagonda | : విద్యార్థులకు(Students) చదువు చెప్పి ఉన్నత భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులతో కూలీ పనులు( Labor work )చేయించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..
అనాథలు, బాలకార్మికులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న అర్బన్ గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈ గురుకులం
సిర్పూర్(టీ) సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. 34 మంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతుండగా ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద�