అధ్వానంగా మారిన గురుకులాల్లో పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతున్నది. ఇటీవల మెట్పల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది.
Telangana | నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ గురుకులానికి చెందిన ఓ ఉన్నతాధికారి గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని బయటకు పొక్కింది. కేసులదాకా వెళ్లినట్ట�
‘కేసు మా వాడి మీద కూడా పెట్టండి’ అని ఒకరు ఒత్తిడి తెస్తే, ‘ముందు ఆయన సంగతి తేల్చాకే నా దాకా రండి’ అని ఇంకొకరు ఒత్తిడి చేస్తారు. ఇద్దరూ అధికార పార్టీ ముఖ్యులే! దీంతో ఏం చేయాలో తెలియక పోలీసు ఉన్నతాధికారులు తల
మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల స్కూల్లో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం..
తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు.
బీసీ గురుకులాల్లోని 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి బుధవారం నిర్వహించిన ప్రవేశపరీక్ష సజావుగా ముగిసినట్టు బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. పరీక్షకు 69,147 దరఖాస్తులు రాగా, 60,949 మంది studentsహాజరయ్�
బీసీ గురుకుల విద్యాలయాలు విభిన్న వృత్తివిద్యా కోర్సులకూ నిలయాలుగా మారనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో రెగ్యులర్ కోర్సులతో పాటు పలు ఒకేషనల్ కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
TSPSC | గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి నియామక బోర్డు (ట్రిబ్) నేటినుంచి (బుధవారం) వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. ఓటీఆర్ నమోదు ద్వారా వచ్చే నంబర్తో �
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 16కు పొడిగించినట్టు ఎస్సీ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ తెలిపారు. దరఖాస్తు నమోదు,
వికారాబాద్ జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి 2023-24 సంవత్సరానికి ఆన్లైన్లో అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల అధ్యాపకులు కోరారు. కళాశాల అధ్యాపక�
కేజీ టు పీజీ విద్య సీఎం కేసీఆర్ కల అని, అందుకు ప్రతిరూపమే రాష్ట్రంలో 1,150 గురుకుల జూనియర్ కళాశాలలు, 85 డిగ్రీ కళాశాలలు, రెండు పీజీ కళాశాలలు ఏర్పాటైనట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ‘మనఊ�
స్వరాష్ట్రంలో క్రీడారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండలం �
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 8వ జోనల్ స్పోర్ట్స్ మీట్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎలిమినేటి
క్రీడలతో శారీరక ధ్రుడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం నిర్వహించిన 8వ జోనల్ స్థాయి క్రీ�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్స్థాయిలో విద్యను అందిస్తోంది. సీఎంకేసీఆర్ ప్రకటించిన కేజీటూ పీజీ ఉచిత విద్యలో భాగంగా వివిధ గురుకుల పాఠశాలల సంఖ్య పెంచి �