గురుకుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామంలో ఉన్న చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల స్వచ్ఛ పాఠశాల/�
సీఎం కేసీఆర్ బీసీలకు విద్యా ప్రదాతగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. రాష్ట్రంలో ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటుచేస్తూ మొత్తంగా ప్రస్తుతమున్న 281 గురుకులాలను రెట్టింపు చేస్తామన�
పేద విద్యార్థులకు విద్యతోపాటు భోజన వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో నాణ్యమైన బోధనతోపాటు ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు ప
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా భోజన వసతితోపాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలకు విశేష స్పందన లభిస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో అత్యుత్తమ బోధన అందడమ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు మళ్లీ మెరిశారు. మైసూర్ వేదికగా జరిగిన సౌత్జోన్ జూనియర్ గోల్ఫ్ టోర్నీలో నలుగురు గోల్ఫర్లు పోడియం ఫినిష్ చేశారు. వీరిలో అమూల్య(త
మహాత్మా జ్యోతి బాఫూలే ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకులంలో ప్రవేశాలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రాంబాబు తెలిపారు
సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన వీటీజీ సెట్ 2022 పరీక్ష సాఫీగా ముగిసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 415 కేంద్రాల్లో ఉద�
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో విద్యార్థులు చేరేందుకు నిర్వహించే పరీక్షకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 13 గురుకులాలున్నాయి. ఇందులో ఐదు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ఒ
ఉపాధికి బాసటగా బీసీ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షలకు నిపుణులతో ఉచిత శిక్షణ పదేళ్లలో వందలాది మందికి ఉద్యోగావకాశాలు 1వ తేదీన10 నియోజకవర్గాల్లో శిక్షణ ప్రారంభం నిరుద్యోగులు, యువతకు బీసీ స్టడీ సర్కిల్ బాసటగా �
హిందూ వ్యతిరేక ప్రమాణం నాది కాదుబౌద్ధ కుటుంబం చేయించిన బుద్ధవందనం అదిగురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): స్వేరో నెట్వర్క్లో అన్ని మతాల