తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని గురుకుల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించి నైపు ణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్తో ఎస్సీ గురుకుల సొసైటీ ఒప్ప
Gurukul Students | గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్ధులతోపాటు గతంలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకుశిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.మన్విచంద్ ఆదివారం ఒక ప్రకటనల
EAPCET Results | ఎప్సెట్ పరీక్షా ఫలితాల్లో గట్టు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాల విద్యార్థినిలు ప్రతిభ కనబరిచారు. మండల కేంద్రం గట్టుకు చెందిన బి స్వాతి 369 వ ర్యాంకును సాధించి ప్రతిభ కనబరిచింది.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్లో 83.17% మంది ఉత్తీర్ణత సాధించడంతోపాటు, 7649మంది ఏగ్రేడ్ సాధించారు.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రంలో కస్తూర్బా గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వొకేషనల్ గ్రూప్లో ఎంఎల్టీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రాక్టికల్స్ ప
‘పదేండ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకొని ఎవరెస్ట్ను అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు, నేడు బుక్కెడు బువ్వకోసం గుండెలవిసేలా రోదించటమా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ �
ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలోని పాఠశాల విద్యార్థులు 150 మంది 18 కిలోమీటర్లు పాదయాత్రగా జిల్లా కేంద్రం�
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలని మెట్పల్లి మండల లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, మెట్పల్లి సబ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు సూచించారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)ల్లో ఇప్పటివరకు ఏటా ఆనవాయితీగా అందిస్తూ వచ్చిన నగదు ప్రోత్సాహకాలకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ ఏడా�
ఉద్యమాలు తమకు అలవాటేనని, కేసులకు ఏమాత్రం భయపడేది లేదని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం గురుకుల విద్యార్థ
రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. గురుకులాల్లో సమస్యలు తెలుసుకోవడానికి వస్తే తమను అడ్డుకోవడమేమిటని మండిపడ్డారు.