మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గురుకులంలో బుధవారం 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిని అంబులెన్సులో ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
గురుకుల పోస్టులను డీసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేయాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) అధికారులకు అభ్యర్థులు విజ్ఞప్తి చేశా రు. పోస్టులేమీ మిగలకుండా నియామకాలను
సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అ
గురుకుల విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోవడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లాలో నేటి నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల విద్యార్థులు అల్తాఫ్, రియాజ్, ఖా జా, ఈశ్వర్, అఫీల్, బాబా, హర్ష, ఇస్మా�
Satyavathi Rathod | ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధించారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో విద్యార్థులు 84శాతం పర్సంటైల్ దక్కించుకున్�
162 మందికి ఉత్తమ ర్యాంకులు మంత్రి కొప్పుల అభినందనలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ ఫలితాల్లో తెలంగాణ గురుకులాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మొత్తంగా 162 మంది విద్యార్థులు ఉత్త�
మనిషి జీవితంలో విద్యను మించినది మరొకటి లేద ని, దీంతోనే వికాసం ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలు చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం, తర్వాత దేశం మరింత�
ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పంచకుల(హర్యానా) వేదికగా వచ్చే నెల 4 నుంచి 13వ తేదీ వరకు జరిగే యూత్ గేమ్స్లో వీరు బరిలోకి దిగను�
మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రకళ శిక్షణా శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం కోరారు.
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన విద్యనభ్యసించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని స�
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు గిరిజన గురుకుల విద్యార్థులు పేరిణి శివతాండవంను ప�