ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పంచకుల(హర్యానా) వేదికగా వచ్చే నెల 4 నుంచి 13వ తేదీ వరకు జరిగే యూత్ గేమ్స్లో వీరు బరిలోకి దిగను�
మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రకళ శిక్షణా శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం కోరారు.
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన విద్యనభ్యసించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని స�
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు గిరిజన గురుకుల విద్యార్థులు పేరిణి శివతాండవంను ప�
రాష్ట్రవ్యాప్తంగా అర్హత సాధించిన 305 మంది వారిలో 65 మంది గిరిజన విద్యార్థులకు ర్యాంకులు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ అభినందనలు హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ/మొయినాబాద్: జాతీయ�
మరొకరికి మూడో ర్యాంకు ఘట్కేసర్ రూరల్/కోరుట్ల, అక్టోబర్ 22: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ-2021)లో గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకుల
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. తాము ఎంచుకున్న క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. రాజ్కోట్ వేదికగా ఈనెల 20నుంచి మొదలయ్యే అండర్-19 మహిళల వన్డే టోర్నీకి ఎం
బీబీనగర్ సైనిక కళాశాల నుంచి ఎంపిక యాదాద్రి భువనగిరి, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అసమాన ప్ర�