భవనం పై నుంచి కిందకు దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని విఠలాపురం గ్రామానికి చెందిన పరశురాముడు, జయమ్మల కుమ
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాల వసతిగృహంలో ఓ విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేటకు చెందిన ఏకు శ్రీవాణి
దేవరకొండ మండలంలోని పెంచికల్ పహాడ్లో ఉన్న గురుకుల సీఓయీకి చెందిన కేతావత్ అఖిల ఆదివారం వెలువడిన ఎప్సెట్ ఫలితాల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 901 ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.క�
మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్-నాగమ్మ దంపతుల రెండోకూతురు లక్ష్మీప్రసన్న(19) బీకాం సెకండియర్
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం చీలపల్లికి చెందిన దార నిఖిల్కుమార్ (14) సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా డు.
గురుకుల పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. పాఠశాల ఉపాధ్యాయుల కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సాసిమెట్ట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్రం పార్వతి (12) బుధవారం కడుపునొప్పితో మృతి చెందింది. జాడుగూడకు చెందిన ఆత్రం పార్వతి సాసిమెట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగత�
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీగురుకుల విద్యార్థిని సోమవారం ప్రార్థనా సమయంలో కుప్పకూలి మృతి చెందింది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..
చాయ్వాలా కూతురు నందిని ఆసియా గేమ్స్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. చెక్కు చెదరని పట్టుదలతో ఏడు పోటీల్లో అసమాన ప్రదర్శన కనబరిచి కాంస్యాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన హెప్టాథ్లాన్ ఫైనల్లో 5
గురుకుల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సకల సౌకర్యాలతో రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన గురుకులాల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు సమగ్ర మూర్తిమత్వం లభించేలా బోధన సాగుతుండటంతో జాతీయ స్థ