దేవరకొండ ఎస్టీ గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నల్లగొండ జిల్లా హాలియా మండలం తిరుమలగిరి పరిధిలోని జీవీ చెట్టుతండాకు చెందిన మాధవి దేవరకొండ ఎస్టీ గురుకులంలో 10వ తరగతి చదువుతున్నది.
ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థి సున్నం చరణ్ ఎంపికయ్యాడు. హైదరాబాద్లో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్�
gurukul student | పదవ తరగతి విద్యార్థి జశ్వంత్ ఆతియా పాతియా క్రీడా పోటీల్లో నేషనల్ ఛాంపియన్ షిప్ 2025కు ఎంపిక అయ్యాడని అక్టోబర్ చివరి వారంలో జరిగే నేషనల్ లెవెల్ ఛాంపియన్ షిప్ కు కర్ణాటక వెళ్తున్నాడని ప్రిన్సిపాల్ సృ
భవనం పై నుంచి కిందకు దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని విఠలాపురం గ్రామానికి చెందిన పరశురాముడు, జయమ్మల కుమ
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాల వసతిగృహంలో ఓ విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేటకు చెందిన ఏకు శ్రీవాణి
దేవరకొండ మండలంలోని పెంచికల్ పహాడ్లో ఉన్న గురుకుల సీఓయీకి చెందిన కేతావత్ అఖిల ఆదివారం వెలువడిన ఎప్సెట్ ఫలితాల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 901 ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.క�
మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్-నాగమ్మ దంపతుల రెండోకూతురు లక్ష్మీప్రసన్న(19) బీకాం సెకండియర్
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం చీలపల్లికి చెందిన దార నిఖిల్కుమార్ (14) సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా డు.
గురుకుల పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. పాఠశాల ఉపాధ్యాయుల కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సాసిమెట్ట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్రం పార్వతి (12) బుధవారం కడుపునొప్పితో మృతి చెందింది. జాడుగూడకు చెందిన ఆత్రం పార్వతి సాసిమెట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగత�