నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీగురుకుల విద్యార్థిని సోమవారం ప్రార్థనా సమయంలో కుప్పకూలి మృతి చెందింది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..
చాయ్వాలా కూతురు నందిని ఆసియా గేమ్స్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. చెక్కు చెదరని పట్టుదలతో ఏడు పోటీల్లో అసమాన ప్రదర్శన కనబరిచి కాంస్యాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన హెప్టాథ్లాన్ ఫైనల్లో 5
గురుకుల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సకల సౌకర్యాలతో రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన గురుకులాల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు సమగ్ర మూర్తిమత్వం లభించేలా బోధన సాగుతుండటంతో జాతీయ స్థ