Sagar canal | ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల వద్ద మంగవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సాగర్ కుడికాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది
మన్సూరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన అంగ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ తో ముగ్గురు మృతి చెందారని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్లో వివరాలను వెల్లడించారు. కృష్ణా, విశాఖపట్నం , గుంటూరు జ
Nandyal | నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గంలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగింది. చలమ రేంజ్ పరిధిలో జరిగిన ఈ సంఘటన పై అటవీ శాఖ
అంధ్రప్రదేశ్ : గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో కిడ్నాపైన బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు. పసి కందును ఎత్తుకెళ్లిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించ
Guntur | మాజీ సైనికుడి కాల్పులు.. ఇద్దరి మృతి | ఏపీలోని గుంటూరు జిల్లాల్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మాచర్ల మండలం రాయవరంలో మాజీ ఆర్మీ సైనికుడు ఎనిమిది
National Sc commission | ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఇవాళ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో వారు భేటీ అయ్యారు.
Childrens Died | గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో పండగ పూట విషాద ఘటన జరిగింది. నీటి గుంతలో ఆడుకునేందుకు దిగి నీటమునిగి పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
Ramya Murder case | ఈ నెల 24న జాతీయ ఎస్పీ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్కు రానుంది. గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిజనిర్ధారణకు ఎస్సీ కమిషన్ బృందం వస్తున్న�
Thieft | గుంటూరులో సినీఫక్కీలో దొంగలు బ్యాంకుకు కన్నం వేసి భారీగా నగదు కొల్లగొట్టారు. నగరంలోని గాంధీపార్క్ వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
B.Tech student murder | గుంటూరు నగరం కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.