గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి దొర్లింది. మట్టి పెళ్లలు విరిగిపడటంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి ప
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ శివారులో జనసేన 9 వ ఆవర్భావ బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఒప్పుకున్నారని, రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవని...
విద్యతోపాటు ఉన్నత విలువలను ఒంట బట్టించుకున్నప్పుడే విద్యార్థులు వారి జీవితాల్లో విజయాలు సాధింగలరని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల...
పురుగుమందుల వ్యాపారి నమ్ముకున్న వారిని నట్టేటముంచాడు. రైతులను నమ్మించి వారి నుంచి కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రైతులు లబోదిబోమంటూ...
మైనర్ బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో మొత్తం 64 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు...
Sagar canal | ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల వద్ద మంగవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సాగర్ కుడికాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది
మన్సూరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన అంగ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ తో ముగ్గురు మృతి చెందారని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్లో వివరాలను వెల్లడించారు. కృష్ణా, విశాఖపట్నం , గుంటూరు జ
Nandyal | నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గంలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగింది. చలమ రేంజ్ పరిధిలో జరిగిన ఈ సంఘటన పై అటవీ శాఖ
అంధ్రప్రదేశ్ : గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో కిడ్నాపైన బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు. పసి కందును ఎత్తుకెళ్లిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించ