సైబర్ నేరాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్ | సైబర్ నేరాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వెబ్సైట్లతో మోసం చేసి డబ్బులు ఖాతాలకు
పులిచింతల డ్యామ్ | గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ క్రస్ట్ గేటు ప్రమాదవశాత్తు ఊడిపోయింది. నీటి ఒత్తిడి కారణంగా గేట్ ఊడడంతో వరద నీరంతా వృథాగా పోతున్నది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండడం
ప్రేమజంట ఆత్మహత్య | గుంటూరు జిల్లా వినుకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో రైలు కిందపడి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.
టీడీపీకి షాక్ | ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి అనంతరం ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
వర్జిన్ గెలాక్టిక్| వినువీధిలో తెలుగు కీర్తి పతాకం రెపరెపలాడబోతున్నది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘వీఎస్ఎస�
జమ్ము ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ జవాన్ వీరమరణం పొందాడు. కశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో నిన్న ఉగ్రవాదులు, భద్రతా
అమరావతి,జూన్ 29:ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ సైకో.. అభం శుభం తెలియని చిన్నారులను వరసకు బాబాయి అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో కర్రతో ఇంట్లో తలుపులు వేసి అతిదారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన స
ఏపీ హోంమంత్రి సుచరిత | తాడేపల్లి మండలం సీతానగర్ లైంగిక దాడి ఘటన బాధితురాలిని ఏపీ హోంమంత్రి మేకటోటి సుచరిత, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి తానేటి వనితతో కలిసి గుంటూరు జీజీహెచ్లో పరామర్శించారు.
కంటైనర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం | గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో చాలా మంది ప్రజలు ఆక్సిజన్ దొరక్క మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితులని గమనించిన చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి అవసరం ఉన్న వ