గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ 80 ఏండ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామంలో ఈ �
గుంటూరు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రం�
గుంటూరు మిర్చి యార్డుకుసెలవు | గుంటూర్ మిర్చి యార్డుకు రేపు సెలవు ప్రకటిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మిర్చి బస్తాలతో మార్కెట్ యార్డు పూర్తిగా నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు �
మురళీకృష్ణ | ఛత్తీస్గఢ్ బీజాపూర్ నక్సలైట్లతో జరిగిన పోరులో వీరమరణం పొందిన జవాన్ మురళీకృష్ణ పార్థీవ సోమవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతీ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్పేట 104వ వార్డు సచివాలయంలో వారికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్
అమరావతి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంటర్లో మంగళవారం అర్ధరాతి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని కాన్పూర్కు చెందిన వ�
గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావు పేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండపై రేపు శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథి�
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో మాయమైన బంగారం లభించింది. నిన్న తెల్లవారుజామున మల్యాలపల్లిలో రాజీవ్ రహదారి మూలమలుపు వద్ద కారు బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రప