నాగోల్లోని ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపి, బంగారం ఎత్తుకుపోయిన కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి గజ్వేల్లోని ఒక బంగారం దుకాణం యజమాని 40 రోజులుగా ప్లాన్ చేసి, హర్యానా, రాజస్థాన్ ముఠ
చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 1వ తేదీన మహదేవ్ నగల దుకాణంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసి�
హైదరాబాద్ : దురంతో ఎక్స్ప్రెస్లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సికింద్రాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ రైలు ఏసీ కోచ్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నది. రైల్వే పోలీసులకు టికెట్ కలెక్టర్ సమాచారం అంది
అమెరికాలో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫిలడెల్ఫియాలో శనివారం రాత్రి కొందరు వ్యక్తులు కాల్పులు జరుపడంతో ముగ్గురు మరణించారు. 11 మందికి గాయాలయ్యాయి. వినోదానికి పేరుగాంచిన ఫిలడెల్ఫియా లో
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ పాఠశాలలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ ఓర్లీన్స్ హైస్కూల్ స్నాతకోత్సవంలో మంగళవారం కాల్పులు ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. జేవియ
అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ నగరం బ్రూక్లిన్ సబ్వే రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని దుండగుడు ఉన్నట్టుండి కాల్పులకు తెగబడ్డాడు. మంగళవారం ఉదయం రద్దీగా ఉండే సమయంలో ఈ ఘట న చోటుచేసుక�
శ్రీనగర్: ఉగ్రవాదిగా పొరపడిన సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరుపడంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. జమ్ముకశ్మీర్లోని ఒక ఆలయం వద్ద మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని అన్ని ఆలయాల వద్ద సెక
15 మంది మృతిమెక్సికో, జూన్ 20: అమెరికా, మెక్సికో సరిహద్దుల వద్ద ముష్కరులు జరిపిన కాల్పుల్లో 15 మంది మృతి చెందారు. రెండు దేశాల సరిహద్దుల్లోని మెక్సికో నగరం రేనోసాలో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసుల వివర�