సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భరోసా ఇచ్చారు.
Harish Rao | మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములను కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు భూబాధితులకు హామీ ఇచ్చారు.
అలీ అబ్బాస్ జాతర వాల్ పోస్టర్ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ఆవిష్కరించారు. గుమ్మడిదల మండలంలోని మంభాపూర్ గ్రామంలో ఈ నెల 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు అలీ అబ్బాస్ జాతరను వైభవం�
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే చాలా ఆయా ప్రాంతాల్లో ఉద్యమ పార్టీ నేతలపై పోలీసులు నిర్భందాలు విధింస్తున్నారు. సీఎం రేవంత్ శుక్రవారం సంగార
పేదలకు సొంతింటి కల కలగానే మిగిలి పోతున్నది. అర్హులకు కాకుండా అధికార పార్టీ వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మండలంలోని వీరన్నగూడెంలో ఇందిర�
Gummadidala | పేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. అర్హులైన వారికి కాకుండా అధికార పార్టీ వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయని ఆరోపణలు వస్తున్నా ఆ ఇంటి నిర్మాణాలు బేస్మెంట్ స్థాయిలోనే ఉన్నాయి. ఫైలట్ గ్రామ�
Pyaranagar Dumping Yard | ప్యారానగర్ డంపింగ్యార్డు(ఎంఎస్డబ్ల్యూ)పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోదా..? సర్కారుపై నిరసనలు కొనసాగవల్సిందేనా..? అంటూ ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.
ప్యారానగర్ డంపింగ్యార్డుకు (Pyaranagar Dumping Yard) ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని అన్నారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్ష 70వ రోజుకు చేర
Dumping Yard | ప్యారానగర్ డంపింగ్ యార్డును రద్దుచేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలో అనంతారం కుర్మ సంఘం సభ్యులు 55వ రోజు రిలే నిరా�
Pyaranagar Dumping Yard | ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగను నిర్వహించుకుంటుంటే.. ఈ గ్రామాల ప్రజలు మాత్రం మా గ్రామాల ప్రజలకు, భావితరం చిన్నారులకు న్యాయం జరగాలని ఆవేదనతో రిలే నిరాహారదీక్ష చేయడం చూస్తుంటే శత్రువుకైనా
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్యార్డు (Pyaranagar Dumping Yard) ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో మహిళ�
Gummadidala | 39 రోజులుగా డంపింగ్యార్డు(ఎంఎస్డబ్ల్యూ)రద్దుపై ఆందోళనలు, నిరహారదీక్షలు చేస్తున్న సర్కారు స్పందించకుండా మౌనంగా ఉందని రైతు జేఏసీ నాయకులు సీఎం రేవంత్రెడ్డి సర్కారుపై ధ్వజమెత్తారు.