సంగారెడ్డి : జిల్లాలోని గుమ్మడిదల మండల కేంద్రంలో కేంద్ర బృందం పర్యటించింది. పల్లె ప్రగతి అభివృద్ధి పనులను పరిశీలించారు. సోమవారం గుమ్మడిదల గ్రామంలో కేంద్ర బృందం ప్రతినిధులు శివ కుమార్, స్వప్న, నాగేశ్వరరా
గుమ్మడిదల : బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. మరో రెండు సంవత్సరాల బాలుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది