అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కేవలం హొర్ముజ్ జలసంధి ద్వారా జరిగే సరుకు రవాణానేగాక, అంతర్జాతీయ సముద్ర రవాణా, విమానయాన కార్గోలపైనా ప్రభావం చూపుతున్నది. ఇరాన్ తమ పరిధిలోని హొర్ముజ్ జలసంధిని మూసివే�
Iran Israel War | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ను చమురు సంక్షోభంలోకి నెడుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 88 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది.
ఆసియా బ్యాంకుల్లో గుబులు మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో కల్లోలం సృష్టిస్తున్నది చూస్తూనే ఉన్నాం. దీంతో మిడిల్ ఈస్ట్ దేశాలకు అప్పులిచ్చిన బ్యాంకుల్లో ఇప్పుడు భయాందోళనలు న�
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధాగ్ని రగులుతున్నది. నాలుగు రోజులుగా బాంబుల వర్షం కురుస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అమెరికా సైనిక స్థావరాలతోపాటు విమానాశ్రయ
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం పై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలకు లోనవుతున్నారు.
Iran Israel War | విదేశాల్లో చదువుకుంటున్న మొత్తం భారతీయ విద్యార్థుల్లో పావు వంతు మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న దరిమిలా ఈ విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడే అవకాశ
గల్ఫ్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధంతో బాంబుల మోత మోగుతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ దేశ సుప్రీం లీడర్ ఖమేని మృతి చెందడంతో, అమెరికా స్థావరా�
YS Jagan | మధ్య పాశ్చ్య దేశాల్లో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను సురక్షితంగా తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Telugu People | గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గల్ఫ్ దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధంతో బాంబుల మోతలు మోగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయిల్తో కలిసి అమెరికా దాడులు చేస్తుండగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దుబాయ్
PV Sindhu | గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్�
Bolywood | భారతీయ సినీ చరిత్రలో విడుదలైన తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం ఇప్పటివరకు ప్రధానంగా సౌత్ చిత్రాలకే సాధ్యమైంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆ మైలురాయిని అందుకునేలా ‘దురంధర్ 2’ దూసుకొస్తో