YS Jagan | మధ్య పాశ్చ్య దేశాల్లో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను సురక్షితంగా తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Telugu People | గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గల్ఫ్ దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధంతో బాంబుల మోతలు మోగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయిల్తో కలిసి అమెరికా దాడులు చేస్తుండగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దుబాయ్
PV Sindhu | గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్�
Bolywood | భారతీయ సినీ చరిత్రలో విడుదలైన తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం ఇప్పటివరకు ప్రధానంగా సౌత్ చిత్రాలకే సాధ్యమైంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆ మైలురాయిని అందుకునేలా ‘దురంధర్ 2’ దూసుకొస్తో
Operation Epic Fury: ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని అమెరికా పేరు పెట్టింది. మరో వైపు బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ ప్రతిదాడికి దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లపై దాడి చేసింద
Dhurandhar 2 | భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్లో ఒకటైన ధురందర్ 2 చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ను తాజాగా ఆయన భార్�
Dhurandhar 2 | ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్: ది రివెంజ్’ ఈ ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
Dhurandar 2 |బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ సృష్టించిన సంచలనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో బ్లాక్బస్టర్ హిట్గా నిలవడమే కాకుండా, ఓటీటీ వేదికల�
Dhurandhar 2 |బాలీవుడ్లో సంచలనం సృష్టించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ విజయం తర్వాత ఇప్పుడు దాని సీక్వెల్ ‘ధురంధర్ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం బాక్సాఫీస్తో పాటు ఓటీటీ వేదికలపై కూడ�
Dhurandhar | బాలీవుడ్లో ఇటీవలే భారీ సంచలనం సృష్టించిన చిత్రం ‘దురంధర్’ ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స�
Dhurandhar |ఎటువంటి భారీ హైప్ లేకుండా థియేటర్లలో విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేస�