Gulf | సౌదీ అరేబియాలో మరో వలస కార్మికుడి జీవితం చిధ్రమౌతుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామ వాసి తాళ్ళపల్లి ఈశ్వర్ సౌదీ అరేబియా దేశంలోని ఓ ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు.
పొట్టకూటి కోసం గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లిన చాలామంది తెలంగాణ బిడ్డలు దళారుల చేతుల్లో మోసపోయి దేశం కాని దేశంలో చిక్కుకుపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్న అలాంటివారికి బీఆర్ఎస్ వర్�
వ్యవసాయం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం ఒకదానితో ఒకటి ముడిపడిన రంగాలు. ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ప్రతి రంగం కుదేలైం ది. దీంతో కార్మికులు, వృత్తిదారులు, యువకులు తిరిగి గల్ఫ్బాట పట్టాల్సిన పరిస్థ�
సౌదీలో ఉంటున్న చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గత నెల ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సయంలో ఆ ఇద్దరికి జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతంలోని మల్లాపూర్కు చెందిన ఓ వ్యక�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు పథకం.. ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. గిరాకీ తగ్గడంతో ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతోపాటు అప్పులపాలయ్యారు. ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి
గల్ఫ్ మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
AP News | గల్ఫ్ ఆశలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన ఓ మహిళ పడరాని పాట్లు పడి.. ఆ వేధింపులు తాళలేక తిరిగొస్తూ మరణించింది. హైదరాబాద్ నుంచి తణుకు వెళ్తుండగా బస్సులోనే గుండెప�
Nara Lokesh | ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ అండగా నిలబడుతున్నారు. గల్ప్ దేశాల్లో తాము పడుతున్న ఇబ్బందుల గురించి తన దృష్టికి రావడంతో వెంట వెంటనే తనకు వ�
ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇది పశ్చిమాసియా అంతా పాకనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో బతుకు ఆగమైన ఓ ఆటోడ్రైవర్ను దురదృష్టం వెంటాడింది. ఇక్కడ ఆటో నడవడం లేదని, ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన వారానికే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది.
ఇరాన్-అమెరికా సంక్షోభానికి కేంద్రంగా ఉన్న ఒక చమురు ట్యాంకర్ను ఇరాన్ నావికా దళం స్వాధీనం చేసుకుంది. కొన్ని నెలల క్రితం టెహ్రాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో విధించిన ఆంక్షల పేరుతో ఇరాన్కు చెందిన ఆయిల్�
బతుకు దెరువు కోసం ఇతర దేశానికి వెళ్లిన ఓ బాధితుడు ఏజెంట్ మోసంతో జైలు జీవితం అనుభవించి చివరికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల చొరవతో స్వగ్రామానికి చేరాడు. మండలంలోని యంచ గ్రామానికి చెందిన నూనె రాజు ఎనిమిది నెలల క్
న్యూఢిల్లీ: విదేశీ జైళ్లలో 8300 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర గల్ప్ దేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది.