ఇరాన్-అమెరికా సంక్షోభానికి కేంద్రంగా ఉన్న ఒక చమురు ట్యాంకర్ను ఇరాన్ నావికా దళం స్వాధీనం చేసుకుంది. కొన్ని నెలల క్రితం టెహ్రాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో విధించిన ఆంక్షల పేరుతో ఇరాన్కు చెందిన ఆయిల్�
బతుకు దెరువు కోసం ఇతర దేశానికి వెళ్లిన ఓ బాధితుడు ఏజెంట్ మోసంతో జైలు జీవితం అనుభవించి చివరికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల చొరవతో స్వగ్రామానికి చేరాడు. మండలంలోని యంచ గ్రామానికి చెందిన నూనె రాజు ఎనిమిది నెలల క్
న్యూఢిల్లీ: విదేశీ జైళ్లలో 8300 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర గల్ప్ దేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది.
ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలని, భార్యా పిల్లలు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అనుకున్నాడు. వారంలోనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు.
ఉపాధి కోసం వెళ్లి ఎడారి దేశంలో ఆగమైన బతుకులకు అమాత్యుడు రామన్న భరోసానిచ్చారు. ఏజెంట్ల మోసంతో దుబాయిలో చిక్కుకొని బిక్కు బిక్కుమంటున్న ఆరుగురు యువకులకు ‘నేనున్నా’నంటూ అభయమిచ్చారు. ప్రత్యేక చొరవ తీసుకొ�
తెలంగాణ యువకులు వర్క్ పర్మిట్ ఉంటేనే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, ఓమన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గుండేటి గణేశ్ అ న్నారు. బు�
శంషాబాద్ : నకిలీ వీసాలు, ధ్రువ పత్రాలతో గల్ఫ్ వెళ్లేందుకు విఫలయత్నం చేసిన 44 మంది మహిళలను శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని శంషాబాద్ ప�
ఫలించిన తెలంగాణ గల్ఫ్ జాక్ పోరాటం సర్క్యులర్ల రద్దుకు అంగీకరించిన కేంద్రం వలస కార్మికుల్లో వెల్లివిరుస్తున్న సంతోషం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): గల్�
చెన్నై : పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానావ్రయంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా గల్ఫ్కు వెళ్లే, గల్ఫ్ �