Fire Accident | గుజరాత్లోని ఆరావళిలో ఓ బాణసంచా కంపెనీలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో నలుగురు మాత్రమే ఉందని సమాచారం ఉందని అధికారులు పేర్కొ�
Bilkis Bano | బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటం మతి లేని చర్య అని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం కూడా సమర్థించటాన్ని తప్పు పట్టింది. �
దేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టాలకు దక్కని పురస్కారాలు తెలంగాణకు లభించాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పా�
భార్యాభర్తల వయస్సు నలభై కూడా దాటలేదు. ఇద్దరు పిల్లలు. హాయిగా సాగాల్సిన జీవితం. కానీ, మూఢనమ్మకం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. బలిపీఠాన్ని వారే తయారు చేసుకొని ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ భీతావహ సంఘటన గు�
Gujarat | స్వచ్ఛ గ్రామీణ అవార్డులు తెలంగాణకు వచ్చినంతగా గుజరాత్ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabello) ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi), క�
PM Modi | గత 27 ఏండ్లుగా బీజేపీ పాలిస్తున్న గుజరాత్లో సరిపడా ఉపాధ్యాయులు లేక పిల్లలకు సరైన విద్య అందక ప్రాథమిక విద్యా వ్యవస్థ కునారిల్లుతున్నది. బీజేపీ నేతలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రంలోని పా�
కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్య (KFM)కు చెందిన నందిని బ్రాండ్ పాలకు (Nandini Milk) బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మా�
BJP Leaks | గుజరాత్లో డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన జూనియర్ క్లర్కుల రిక్రూట్మెంట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. పరీక్షకు కొన్ని గంటల ముందే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. దీనిపై అక్క�
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న మన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. గతంలో దేశ ప్రధాని ఒక రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే ఆ రాష్ట్ర ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో ఎన్నో ఆశలు చిగురించేవి.
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నట్టు ఒకవైపు గొప్పగా ప్రకటించుకొంటున్న బీజేపీ ప్రభుత్వం మరోవైపు గిరిజనులపై ఉక్కుపాదం మోపుతున్నది.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ (Indian cricket team), స్పిన్ ఆల్రౌండర్ సలీమ్ దురానీ (Salim Durrani) కన్నుమూశారు. 88 ఏండ్ల వయస్సున్న ఆయన చాలా కాలంగా క్యాన్సర్తో (Cancer) బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం గుజరాత్ల�
సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న వేళ మత ఘర్షణలను బీజేపీ పావుగా ఉపయోగించనున్నదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు అందుకు ‘ట్రై
శ్రీరామనవమి (Sri Rama Navami) గడిచి రెండు రోజులైనా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమనగలేదు. నవమిరోజున మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, బీహార్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో బీహార్ (Bihar), పశ్చిమ�