రోజూ పనిచేసి పొట్టపోసుకునే పేద కార్మికులకు అత్యంత విలువైన పురాతన బంగారు నాణేలు దొరకగా తీరా వాటిపై ఖాకీల కన్నుపడింది. కూలీల ఇంటిపై దాడికి తెగబడిన ఖాకీలు ఆ నాణేలను గుంజుకుని పరారైన ఘటన దుమా�
Air India flight | దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) మరోసారి వార్తల్లో నిలిచింది. తన డ్యూటీ సమయం ముగిసిపోయిందంటూ విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడంతో ఎయిర్ఇండియాపై మరోసారి విమర్శలు వెల్ల
మణిపూర్లో స్త్రీల మానాలకు, పురుషుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది. పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండాపోయింది.
Gas Cylinders: వందకు పైగా గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటన గుజరాత్లో జరిగింది. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా ఆ రాష్ట్రానికి ఐంఎడీ వార్నింగ్ ఇచ్చింద
అదానీ సంస్థ నిర్వహిస్తున్న గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికే నీటమునిగింది. రన్వే సహా విమానాశ్రయ కారిడార్లోకి నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బం
Ahmedabad airport | గుజరాత్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది.
Road Accident | గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫ్లైఓవర్ పై కారు ప్రమాదం జరగ్గా.. అక్కడ గుమిగూడిన జనంపైకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్
Floods | దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో యమునా నది ప్రవాహం మళ్లీ ప్రమాదకర స్థాయికి (205.72 అడుగులు) చేరుకుంది.
పేదరిక నిర్మూలనలో డబుల్ ఇంజిన్ సర్కారు వెలవెలబోయిందంటూ నీతి ఆ యోగ్ తాజా నివేదిక స్పష్టం చేసిందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఎద్దేవా చేశారు.
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మా
భారీ వర్షాలు (Heavy Rains) ఉత్తరాదిని వణికిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో వరద ముప్పు పొంచిఉంది. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఓ చెరువు వద్ద 5 అడుగుల పొడవైన మొసలి కనిపించడంతో స్ధానికులు భయాందోళనకు లో�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు తమ రాజకీయ, సామాజిక అభిప్రాయాలను ఆన్లైన్లో వ్యక్తపరిచేందుకు భయపడుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్జీవోలు కామ�
GST Council | చేనేతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దొంగదెబ్బను కొట్టింది. చేనేతపై జీఎస్టీని తొలగించాలని ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తున్నా.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా కనీసం పట్టించుకోని కేంద్ర సర్కారు గుజరా
భారతదేశం ప్రపంచానికి అన్నం పెడుతుం ది. మీరేమీ దిగులు పడవలసిన పని లేదు... ఈ మాట మోదీ అనగానే ప్రపంచమంతా సంతోషించింది. దేశంలో ఆయన వ్యవసాయాన్ని ఎంత బాగా చేయిస్తున్నాడో అనుకొని మురిసిపోయింది. మరి దేశంలో ఏం జరిగ�