MG Motor India | వచ్చే ఐదేండ్లలో గుజరాత్ కేంద్రంగా రెండు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతోపాటు ఐదు ఈవీ కార్లు మార్కెట్లోకి తేవాలని సంకల్పించింది ఎంజీ మోటార్ ఇండియా.
Teenagers Drown | ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన గుజరాత్లోని బోటాడ్ పట్టణంలో చోటు చేసుకున్నది. స్థానికంగా ఉన్న కృష్ణసాగర్ నదిలో ఇద్దరు బాలురు
Judicial Officers: గుజరాత్కు చెందిన 68 మంది జుడిషియల్ ఆఫీసర్ల ప్రమోషన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇటీవల పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేసిన మెజిస్ట్రేట్ హరీశ్ హస్�
అది 2002.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం.. మహెసాణ జిల్లాలోని ఖేరాలుకు ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోదీ ప్రజలతో.. ‘మీరు రమీలాబెన్కు ఓటెయ్యండి. నేను చిమ్నాబాయి సరోవర్ను నీటితో నింపుతాను’ అని హామీ ఇచ్చ�
మాతా నీ పఛేడీ.. చేనేత వస్త్రంపై అమ్మవారి వివిధ రూపాలను, దేవీ పురాణంలోని అనేకానేక ఘట్టాలను ఆవిష్కరించే అద్భుత కళ. పదిహేడో శతాబ్దం నాటి ఈ కళాత్మక సంప్రదాయాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్ ప్రాంతంలో అతికొద్ది
నవకల్పనల్లో నవ రాష్ట్రం తెలంగాణ జెట్ వేగంతో దూసుకుపోతున్నది. ఏర్పడి తొమ్మిదేండ్లే అయినా, పరిశ్రమల్లో కొత్త విధానాలు అమలుచేయటంలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నది.
సూరత్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ వేసిన అప్పీల్ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి గీతాగోపి తప్పుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత లాభమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. గుజరాత్ నేతలకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుందని చెప్పారు. హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్కు కొ�
కర్ణాటకలో నందిని, అమూల్ బ్రాండ్ల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. అమూల్ మైసూర్ పాక్ తయారు చేయగలదనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, సభల సమయంలో ఒక్కో ప్లేటు భోజనానికి రూ.7 వేల వరకు ఖర్చు పెట్టే బీజేపీ సర్కారుకు బడి పిల్లలు తినే భోజనం చార్జీలను పెంచేందుకు మనసు రావడంలేదు.
Gujarat | దశాబ్దాల కాలంగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ పరీక్ష పేపర్ల లీకేజీలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్వహించిన పోటీ పరీక్షలలో జరుగుతున్న అనేక అక్రమాలపై ప్రజలు, ఉద్
గోద్రా ఘటన నేపథ్యంలో గుజరాత్లో జరిగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ కేసుల విచారణల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం సంచలనం సృష్టించడమే కాక
Supreme Court | 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషులుగా ఉన్న 8 మందికి సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. వాళ్లు జైలు జీవితం గడిపిన సమయం, నేరంలో వారి పాత్ర తీవ్రతలను పరిగణలోకి తీసుకుని దేశ సర్వోన్నత న్య