H3N2 | దేశంలో సీజనల్ ఎన్ప్లుయెంజా హెచ్3ఎన్2 కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వైరస్ను ఎదుర్కొనేందుకు అన్ని దవాఖానాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశి�
గుజరాత్ హింసాకాండకు (Gujarat riots) ప్రధాని మోదీయే (PM Modi) అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించి విడుదల చేసిన డాక్యుమెంటరీ (BBC for documentary) దేశంలో దుమారం రేపిన విషయం తెలిసిందే.
Gujarat Riots | గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, హత్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ అల్లర్ల ప్రజావేగు సంజీవ్ భట్ కూతురు ఆకాశీ భట్ అన్నారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డ్యాకు
జైలులో గ్యాంగ్స్టర్.. ఆకలి, దప్పులతో చనిపోయిన అతని పెంపుడు కుక్క
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిఖ్ అహ్మద్ (Gangster Atiq Ahmed) ఓ హత్య కేసులో గుజరాత్లోని సాబార్మతి జైలులో (Sabarmati Jail)
Onion | గుజరాత్ మాడల్ అంటూ ప్రచారం చేసుకుంటూ పబ్బం గుడుపుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుజరాత్లోని ఉల్లి రైతుల కడగండ్లు కనిపించటం లేదు. గుజరాత్లో ప్రముఖ ఉల్లి మార్కెట్ అయిన మహువా వ్యవసాయ �
Shah Rukh Khan | పఠాన్ (Pathaan) మూవీతో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) మరోసారి ఫామ్లోకి వచ్చాడు. వివాదాల నడుమ విడుదలైన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది.
గుజరాత్ (Gujarat)లోని వల్సాద్ (Valsad) జిల్లా సరిగామ్లో (Sarigam) ఉన్న ఓ కంపెనీలో భారీ పేలుడు (Blast) సంభవించింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
AIIMS Bibinagar | తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్.. కేవలం బీజేపీ ప్రచారానికే అని మరోసారి తేటతెల్లం అయ్యింది. పేదలకు వైద్యం అందించాల్సిన దవాఖానలను సైతం బీజేపీ తన స్వార్థానికి వాడుకొన్నదనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ�
Farmers | అభివృద్ధి, వ్యవసాయంలో దేశానికి గుజరాత్ ఒక మాడల్ అనే బీజేపీ నేతల ప్రగల్భాలు వాస్తవ విరుధ్ధంగా ఉన్నాయి. గుజరాత్ వ్యవసాయం రంగం అస్తవ్యస్తంగా ఉన్నదని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని పలు నివేదికలు
Fake Notes | నకిలీ కరెన్సీ చెలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 27 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బషీర్బాగ్లోని సీసీఎ�
Mundra Port Heroin Case | గతేడాది సెప్టెంబర్లో అదానీకి చెందిన ముంద్రా పోర్ట్లో దాదాపు 3వేల కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో ద�
Morbi Bridge | గుజరాత్ (Gujarat) లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ( Morbi Bridge) ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ ప్రభుత్వం (Gujarat government) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టిన విచారణలో.. కూలడానిక�