Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుపాను గురువారం సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకనుంది.
తీరప్రాంత జిల్లాలకు (Coastal areas) చెందిన 30 వేల మందిని అధికారులు తాత్కాలిక షెల్టర్లకు (Temporary shelters) తరలించారు (Evacuated). అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
రుతుపవనాల ప్రవాహం నుంచి బిపర్జాయ్ తుఫాను వేరుపడిందని, రుతుపవనాలపై ఇక తుఫాను ప్రభావం ఉండదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం తెలిపింది. నైరుతి రుతుపవనాల ఆలస్యం, ఎల్నినో ప్రభావం వర్షపాతంపై ఉండబోదని స్ప
Cyclone Biparjoy | అత్యంత తీవ్ర రూపం దాల్చిన బిపర్జాయ్ తుఫాను ముంబైపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం బలమైన గాలులు వీయడం వల్ల నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. ఆదివారం సా�
Gujarat | కొత్త జాతీయ విద్యా విధానంలో భాగంగా 2030 వరకు దేశంలోని 100 శాతం పిల్లలను బడులకు పంపించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ పాలిత రాష్ర్టాలే అడ్డంకిగా మారుతున్నాయి. సెకండరీ స్కూల్ చదువులను మానేసిన డ్�
తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశానికి దిక్సూచిగా మారటంతో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగా�
Parked cars gutted | గుజరాత్లోని బాతోడ్ పట్టణంలో పంట చేను వెంబడి రోడ్డుపై పార్క్ చేసిన ఐదు కార్లు దగ్ధమయ్యాయి. బాతోడ్లోని సారంగ్పూర్ ఆలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అరేబియా సముద్రంలో (Arabian Sea) కేంద్రీకృతమైన బిపర్జాయ్ (Biparjoy Cyclone) మరో ఆరుగంటల్లో అతి తీవ్ర తుఫానుగా (Extremely severe cyclonic storm) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
గుజరాత్లోని కుల దురహంకారుల దాడిలో మరో దళితుడు హత్యకు గురయ్యాడు. హోటల్లో మీల్స్ ప్యాకెట్ విషయంలో చోటుచేసుకున్న చిన్న వాగ్వాదం ఓ దళితుడి ప్రాణాలు తీసింది. ఆటోరిక్షా కార్మికుడు వెంకట్ను కులం పేరుతో �
ఒక దళిత బాలుడు క్రికెట్ బాల్ను పట్టుకున్నాడన్న కోపంతో కొందరు అగ్ర కులస్తులు బాలుడి మేనమామపై దాడి చేసి అతడి బొటన వేలును దారుణంగా నరికిన సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది.
Girl falls into Borewell | బోరు బావుల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా ఈ విషయంలో జనాల్లో ఇంకా చైతన్యం రావడంలేదు.