గుజరాత్లోని ముంద్రాపోర్టు సమీపంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీకి కట్టబెట్టిన 108 హెక్టార్ల పచ్చిక భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నవీనల్ గ్రామస్థుల అలుపెర
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడాన్ని సోమవారం రద్దు చేసింది.
మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ‘ద్వారకా సబ్మెరైన్ టూరిజం’ ప్రాజెక్టును చేపడుతున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.
1960లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మద్యనిషేధం అమల్లో ఉన్న గుజరాత్లో తొలిసారిగా గిఫ్ట్ సిటీలో మద్యం విక్రయాలకు అక్కడి బీజేపీ సర్కారు అనుమతినిచ్చింది. సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో మద్యం వ�
Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం మరోసారి విచారించనున్నారు. 2002 గుజరాత్ అల్లర సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హ
గుజరాత్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై జియో సిమ్నే వాడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు వాడుతున్న వొడాఫోన్ ఐడియా స్థానంలో జియో నెట్వర్క్నే వినియోగించాలని చెప్పింది.
ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన భజన బృందమంతా పదే పదే దేశానికే రోల్మాడల్ అని చెప్పే గుజరాత్ ప్రభుత్వం, తెలంగాణ విధానాలను అధ్యయనం చేయడానికి రాష్ర్టానికి వచ్చింది. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విధానాలు తె�
Bilkis Bano Case | 2002 గుజరాత్ అల్లర్ల కేసులో సామూహిక లైంగిక దాడికి గురికావడంతో పాటు కన్నబిడ్డతో సహా ఏడుగురు కుటుంబీకులను బిల్కిస్ బానో కోల్పోయింది. ఈ కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేస�
గుజరాత్ బీజేపీ ప్రభుత్వం అదానీ సంస్థల నుంచి కొనుగోలు చేసే విద్యుత్తు ధరను రెండేండ్లలోనే అడ్డగోలుగా పెంచింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి దేశాయ్ సోమవారం అసెంబ్లీలో వెల్లడించారు.
Bridge Accident | గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై ప్రభుత్వం స్థానిక మున్సిపాలిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ విధులను నిర్వర్తించడంలో విఫలమైనందున ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో ఆదే
మోర్బీ తీగల వంతెన నిర్వహణ కాంట్రాక్టును టెండర్ లేకుండానే ఓరెవా కంపెనీకి ఎలా కట్టబెట్టారని గుజరాత్ సర్కారును ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ప్రమాద ఘటనపై విచారణను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు..
‘దోషులు 14 ఏండ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్నారు. జైలులో లేదా పెరోల్పై ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తనతో నడుచుకున్నారు. తప్పులు చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. విడుదలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా ఉన్నద�
పేదలకు ఉచితాలు వద్దని, అవి దేశ అభివృద్ధికి ప్రతిబంధకమంటూ వేదాలు వల్లించే ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తమ కార్పొరేట్ స్నేహితులకు లబ్ధి చేకూర్చేందుకు ఆరాటపడుతున్నారు. అదానీ విషయంలో మోదీ, బీజేపీ నేతల ఆత్రుత