ఏంటి ఈ ఫొటో చూడగానే గోవాలోని రిసార్టులు అనుకొంటున్నారా? కాదు మన హైదరాబాదే. హిమాయత్సాగర్కు ఆనుకొని ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఆయన సోదరుల గెస్ట్ హౌస్ లు ఇవి. ఎరుపు రంగు రూఫ్�
Ayodhya Hotel Staff Films Woman Bathing | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొలువైన బాల రాముడి దర్శనం కోసం వచ్చిన మహిళ తన స్నేహితులతో కలిసి గెస్ట్ హౌస్లో బస చేసింది. ఆమె స్నానం చేస్తుండగా సిబ్బందిలో ఒకరు మొబైల్లో వీడియో రికార్డ్ చే
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహ నిర్మాణానికి రూ.ఆరు కోట్లు కేటాయించారు. ఆగస్టు 5, 2024న స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, రాష్ట్ర రెవెన్యూ , గృహ నిర్మా ణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొం�
Sangareddy | మండల పరిధిలోని బుదేరా గ్రామ శివారులో గల ముంబై జాతీయ రహదారి పక్కన గల ప్రభుత్వ స్థలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విశ్రాంతి భవనం నిర్మించింది.
చుట్టూ నీళ్లు.. మధ్యలో ఫాంహౌజ్.. ఐలాండ్ను తలపించేలా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి గెస్ట్హౌస్ అందరికీ సుపరిచితమే.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ప్రాంగణంలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కడుతున్నది అతిథి గృహమా? లేక సీఎం క్యాంప్ కార్యాలయమా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
సహాయం చేస్తామని నమ్మించి 17 ఏండ్ల దళిత బాలికపై (Dalit girl) ముగ్గురు కాలేజీ విద్యార్థులు (College students) సామూహిక లైంగికదాడికి (Gang rape) పాల్పడ్డారు. ఆమె స్నేహితుడి ముందే ఘాతుకానికి పాల్పడిన ఘటన రాజస్థాన్లోని (Rajasthan) జోధ్పూర్
మాయమాటలతో యువతి(25)ని మభ్యపెట్టి గెస్ట్హౌస్కు పిలిపించిన వ్యక్తి ఆపై ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్వాలియర్ నగరంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింద�