BRS | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు అంశాలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డితో దుబ్బాక ఎమ్మెల్యే కొ
సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ శాసనసభ స్థానం నుంచి సీఎం కేసీఆర్ మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టగా, సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్రావు వరుసగా ఏడోసారి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర�
పటాన్చెరు నియోజకవర్గం నుంచి గూడెం మహిపాల్రెడ్డిని మూడోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు యువకులు నినదించారు. మహిపాల్రెడ్డి విజయానికి పని చేస్తామని ప్రతిజ్ఞ చ�
మహానగర దాహార్తికి ఇక దిగులే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోర్సిటీతో పాటు శివారు ప్రాంతాలకూ పుష్కలంగా తాగునీరు అందనున్నది. ఔటర్ లోపల మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాలన�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి(35) అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగురోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హైదరా�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) అనారోగ్యంతో చనిపోయారు.
ఆర్సీపురం డివిజన్లో ని హెచ్పీ ప్రెటోల్ బంక్ ఎదురుగా వర్షాలు కురిస్తే చాలు జాతీయ రహదారి చిత్తడిగా మారేది. ప్రతి వర్షాకాలంలో జాతీయ రహదారిపై చెరువుని తలపించే పరిస్థితి ఉండేది.
జీవితంలో ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదిలాడు గూడెం మహిపాల్రెడ్డి. పటాన్చెరు నుంచి లడఖ్ దాకా సైకిల్యాత్ర విజయవంతంగా పూర్తిచేయడంతోపాటు సముద్ర మట్