సర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో బీ�
అర్హత కలిగిన ప్రతి ఓటరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధిలోని పీఎస్ఆర్ గార్డెన్స్లో ముత్తం�
ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ సర్లో భాగస్వాములు కావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. సర్పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 30 �
కాంగ్రెస్ సర్కారు మోసాలకు చిరునామాగా మారిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నేడు ఉదయం ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ బీఎల్ఏకు అ
సంగారెడ్డి జిల్లా కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ డివిజన్లోని కొల్లూర్లో లక్ష్మీప�
రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులకు ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహకారంతో కాశీ, అయోధ్య, ఢిల్లీ, బెంగళూరు, మైసూర్, ఊటీ యాత్రకు వ�
రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న గుమ్మడిదల మండలంలోని సీలింగ్ భూములపై కాంగ్రెస్ సర్కారు కన్నుపడింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను టీజీఐఐసీ పేరిట లాక్కుని, కొందరికి కట్టబెట్టి సొమ్ముచేసుకోవాలని కా
ఇందిరమ్మ ఇండ్ల కమిటీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో �
మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా ఎమ్మెల్యే గూడెం కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే తనయుడ
Jagga Reddy | కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరికలను సొంత పార్టీ సీరియస్గా తీసుకోలేదు. సంగారెడ్డి నుంచి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలించొవద�
Gudem Mahipal Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం శనివారం తన అనుచరులు, కార
Telangana Assembly | అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ముగ