సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్లో బీఆర్ఎస్ హయాంలో రూ.33.13కోట్లతో మొదలైన తాగునీటి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
Patancheru | పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో ఉప ఎన్నిక చిచ్చు రాజేస్తున్నది. అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరుకు ఉప ఎన్నిక ఆజ్యం పోసేలా ఉన్నది. పటాన్చెరు టికెట్ కోసం నలుగురు మ�
అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి (Gudem Mahipal Reddy) అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
పటాన్చెరు మండలంలోని బచ్చుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనం కళావిహీనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బృహత్ పల�
KCR | తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని �
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలోని శ్రీఅనంత పద్మనాభస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి సమయంలో స్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు.
కాంగ్రెస్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తిట్టాడని షోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో కాంగ్రెస్లో వేడి రాజుకుంది. ఇటీవల ప్యారానగర్ డంప్యార్డు వద్దంటూ జేఏసీ నాయకులు క్య�
Gudem Mahipal Reddy ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి గోడ దూకిన గూడెంను అటు పార్టీలో, ఇటు సుప్రీంకోర్టు బోనులో �
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి సొంత పార్టీ నాయకులనుంచి నిరసన సెగ తగిలింది
కాంగ్రెస్ మంత్రుల తీరుపై రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డీలర్ల సమావేశా
రైతు రుణమాఫీ సంబురాలు సంగ్రామాలను తలపించా యి. రైతువేదికల సాక్షిగా ఏసీ(అసలు కాంగ్రెస్) వర్సెస్ వీసీ (వలస కాంగ్రెస్) మాటల యుద్ధం జరిగింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లిలో గురువారం నిర్వహ�
Harish Rao | ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్లిపోయినా బీఆర్ఎస్కు పోయేదేమీ లేదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. వైఎస్ హయాంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ పని అయిపోయ�
Gudem Mahipal Reddy | బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికొదిలేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గ్రామాల్లో తాగు నీరు రావడంలేదని, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ప్రజలకు సేవ చే�