రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మందగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) లోని తొలి 4 నెలల్లో (ఏప్రిల్-జూలై) జీఎస్టీ వసూళ్లు కేవలం రూ.14,561 కోట్లకు చేరాయి. నిరుడు వసూలైన రూ.14,203 కోట్లతో పోలిస్తే 3% మా�
వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలపై ట్యాక్స్ల భారం నానాటికీ తీవ్రమవుతూ వస్తున్నది. 2017-18లో రూ. 7.41 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు.. 2024-25 నాటికి 22 లక్షల కోట్లకు చేరాయి. ఈ 8 ఏండ్లలో ఒక్కో భారతీయ
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.1.84 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,73,813 కోట్లతో పోలిస్తే 6.2 శాతం అధికమయ్యాయి. మే నెలలో వస�
స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా రెండో నెల రూ.2 లక్షల కోట్లు దాటాయి. ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లు కాగా, మే నెలలో రూ.2,01,050 కోట్లు. నిరుడు మే నెలలో ఈ వసూళ్లు రూ.1,72,739 క�
GST Collections | జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.2,01,050 కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రిత్వశాఖ డేటా పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే 16.4శాతం ఎక్కువ. ఏప్రిల్ నెలలో వార్షిక ప్రాతిప
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అమెరికా-భారత్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలుండటం, రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లుకావడం మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. వీటికి తోడు విద�
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో రూ.2.37 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.
GST Collections | జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. రూ.2.37లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్రం గురువారం వెల్లడించింది. గత మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు 1.96లక్షల కోట్లు వసూలైన విషయం
ఉమ్మడి పాలనలో దగాపడిన తెలంగాణ.. పదేండ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. అయితే, ఏదో శాపం తగిలినట్టు కేవలం 16 నెలల్లోనే మారిన ప్ర
తెలంగాణలో గత నెల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధిరేటు ‘సున్నా’కు చేరడం ప్రమాద సంకేతమని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హెచ్చరించారు. రాష్ట్ర ర�
రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు మార్చి నెలలో సున్నా శాతానికి చేరడంపై మాజీ ఆర్థిక మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వృద్ధి రేటు పడిపోవడం �
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో రూ.1.96 లక్షల కోట్లమేర వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
GST collections | వస్తు, సేవల పన్ను వసూళ్లలో మరోసారి భారీ వృద్ధి నమోదైంది. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు 9.9 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లకు చేరాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథం వైపు కాకుండా పతనం వైపు తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్ర ఆ