గడిచిన నెలలో రూ.1.94 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.88 లక్షల కోట్లతో పోలిస్తే 3.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
GST collections | దేశంలో వస్తుసేవల పన్ను (GST) వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) సోమవారం ప్రకటించింది. గత సంవత్సర�
రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్లో రూ.4,621 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు వాణిజ్య పన్నుల కమిషనర్ శుక్రవారం ప్రకటించారు.
ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, పన్నుల ఆదాయంపై నిరంతరం సమీక్ష, పకడ్బందీ నిర్వహణతో వివిధ శాఖల్లో ఆదాయం పెరుగుదల కనిపిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. కమర్షియల్ టాక్స్శాఖలో జీఎస్టీ �
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పలు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ మార్చి నెలలో ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కిందట�
GST collections | దేశంలో వస్తు, సేవల పన్ను (Good and Service Tax) వసూళ్లు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. భారీగా పన్ను వసూళ్లు జరగడంతో ఈ మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం (GST income) తొలిసారిగా రూ.2 లక్షల కోట్లు దాటింది. బుధవారం విడుదలైన అధికారి�
నార్త్ సిటీ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో నగరానికి జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు, తెలంగాణ వాటా, తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర సర�
గత రెండు నెలలుగా తగ్గుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు మళ్లీ భారీగా పెరిగాయి. జనవరి నెలకుగాను రూ.1.93 లక్షల కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల డిసెంబర్లో రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 డిసెంబర్లో 1.64 లక్షల కోట్లుగా ఉన్నట్టు గురువారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల్లో తేలింది. దీంతో 6.1 శాతం వృద్ధి కనిపించింద�
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన జీఎస్టీ వసూళ్లకు బ్రేక్పడింది. గత నెలకుగాను రూ.1.70 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జీఎస్టీ రే
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ వసూళ్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. అక్టోబర్ నెలకుగాను రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేద�
ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ జీఎస్టీని తెచ్చిన మోదీ సర్కారు.. రాష్ర్టాల ఆదాయానికి గండికొట్టింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న దాదాపు 10 పన్నులను ఎత్తివేయించి నష్టపరిహారం చెల్లిస్తామని మాయమాటలు చెప్పింది. నమ్మిన రాష�