ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జీఎస్డీపీ, తలసరి వృద్ధిరేటులో తెలంగాణ అట్టడుగున నిలవడమే ఇందుకు నిదర్శనమని �
కేసీఆర్ జమానాలో ఆర్థిక రంగంలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. జీఎస్డీపీ వృద్ధిరేటులో మిగతా రాష్ర్టాలకు దిక్సూచిగా మారింది. అయితే, ఇదంతా గతం. 15 నెలల
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు.. ఇప్పటివరకూ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, పూట గడవడమే కష్టంగా ఉన్నదని ప్రచారం చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదలు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అనేక వ
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్షను, నిర్లక్ష్యాన్ని చెరిపేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం పండుగలా మారింది. పొద్�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పెద్దమనిషి అనే పేరున్నది. ఆయన రూపు, మాట తీరు, వైఖరి అన్నీ అందుకు అనుగుణంగానే ఉంటాయి. అందువల్లనే తనకు తమ పార్టీలో, ప్రతిపక్షాలలో కూడా గౌరవం ఉంది. కానీ, అధిక�
గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నది. రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిందన�
ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) రాష్ట్ర సంపద (జీఎస్డీపీ) 9.2% వృద్ధి చెందింది. ఇది 8.2 శాతంగా ఉన్న జాతీయ సగటు వృద్ధిరేటు కంటే 1% అధికం.
రాష్ట్ర రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం పెరిగాయని కాగ్ నివేదిక (CAG) వెల్లడించింది. అయితే రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివ
Harish Rao | రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని గత ప్రభుత్వ పాలన మీద బురద జల్లే ప్రయత్నం చేశారని మాజ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్
యావత్ దేశం వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సంరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర, దేశీయ ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే
‘అబద్ధం ఆడితే అతికినట్టుండాలి’ అన్నది పాతకాలం నాటి నానుడి. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఒక అబద్ధాన్ని పదేపదే వల్లెవేస్తూ.. అదే నిజమనే భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆర్థిక నిపుణులు విమర్శిస్
తెలంగాణ ఇప్పుడు ఓ విజయ గాథ. నిన్నటి వెనుకబాటుతనం గత చరిత్ర అయిపోయింది. నేడు తెలంగాణ సమున్నత సగర్వ పతాక విశ్వవీధుల్లో రెపరెపలాడుతున్నది. వరుస విజయాలు, కీర్తికిరీటాలు వరించి వైభవోజ్వల పథంలో మున్ముందుకు సా
స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రూ.3,08,732 కోట్ల జీఎస్డీపీతో అన్ని రాష్ర్టాల కంటే అగ్రస్థానంలో నిలిచింది.
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ తొమ్మిదేండ్ల అనతి కాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దీంతో రాష్ట్ర ఆర్థిక ర