Minister KTR | రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇన్క్రిమెంటల్ ఇన్నోవేషన్ కీలకమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. స్టార్టప్ ఇంక్యుబెటర్ టీ హబ్ ఏడో వార్షికోత్సవ వేడుకలు శనివారం జ�
ఆదాయం తగ్గుదల, వ్యయం పెరుగుదల.. జూన్ నెలకు సంబంధించి ఆర్బీఐ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 17: దేశంలోని పలు రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉన్నది. వీటిలో బీజేపీ పాలిత రాష్ర్టాలే ఎక్కువగా ఉన�
ఎఫ్ఆర్బీఎం (ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ) పరిమితికి లోబడే తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసినట్టు భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (కాగ్) తన 2020-21 వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.
జీడీపీ కంటే జీఎస్డీపీ వృద్ధిరేటు ఎక్కువ హైదరాబాద్, మార్చి 15, (నమస్తే తెలంగాణ): గత ఆర్థిక సంవత్సరం 2020-21లో జీడీపీ కన్నా తెలంగాణ జీఎస్డీపీ రేటు ఎక్కువగా నమోదైనట్టు కాగ్ నివేదిక పేర్కొన్నది. ఇటీవలి కాలంలో దేశ �
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకొన్నామో.. ఆ లక్ష్యం దిశగా తెలంగాణ అతి వేగంగా అడుగులు వేస్తున్నది. ఎవరిపైనా ఆధారపడకుండానే.. స్వయం సమృద్ధి సాధించే దిశగా కదులుతున్నది. సంక్షేమం.. అభివృద్ధి రాష్ట్రం నలు�
హైదరాబాద్ : తెలంగాణ అన్నింటిల్లోనూ వెలిగిపోతోందని, ఆ వైభవమే కాదు.. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం విజయపథంలో దూసుకువెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తోందంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుందని ప్రశంసలు కురిపి
హైదరాబాద్ : తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట.. అక్షర సత్యమని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని సీఎం పలుమార్లు చెప్పారు. దానికనుగ�
తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం బీజేపీకి ఇష్టం లేదు బండి సంజయ్ది ప్రజాకంఠక యాత్ర: గుత్తా సుఖేందర్రెడ్డి ఫైర్ నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఏడేండ్లుగా అభివృద్ధిలో దూ సుకుపోతూ ప్�
arthNITI | తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సాధించిన ప్రగతిని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ సంస్థ మంగళవారం విడుదల చేసిన అర్త్ నీతి నివేదికలో ప్రతిబింబింప చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మ�
Telangana | దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ విశ్లేషించగా.. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. 2015-16
మంత్రి హరీశ్ రావు| తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపయిందని చెప్పారు. జీఎస్డీపీలో దేశంలో మూడో స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానం�
రాష్ర్టాల్లో లాక్డౌన్ల ప్రభావంపై ఎస్బీఐ అంచనా దేశ ఆర్థిక వ్యవస్థలో మరోసారి కరోనా ప్రకంపనలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థనూ మరోసారి కబళించేస్తున్�