కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడంలేదు. రాష్ట్రంలోని అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభు
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన హామీలు రాష్ట్�
ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగేది. పార్టీలు మారినప్పుడల్లా ప్రభుత్వం మారదు. ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అంతే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత సర్కారు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించ
గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వివిధ గ్రామాల మహిళలు బైఠాయించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
గులాబీ అధినేత కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కొనసాగించాలని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలకేంద్రమైన నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెండింగ్లో ఉన్న గ�
కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి సొంతింటి పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ (బీఎల్సీ) మోడ్లో ఇచ్
గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో ఎవరూ చేయనంతగా కోట్లాది రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి బాజిర�
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని వివక్షకు గురిచేశారని, నేడు సీఎం కేసీఆర్ హయాంలో పల్లెలు అభివృద్ధిలో పట్టణాలతో పోటీపడుతున్నాయని సంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. మంగళవార�
నిరుపేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ల�
గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహలక్ష్మి పథకం కార్�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన 28 పనులను శుక్రవా�
గృహలక్ష్మి పథకం కింద సొంత ఇంటి నిర్మాణం కోసం వచ్చిన దరఖాస్తులను మండలస్థాయి అధికారుల బృందం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఇంటి నిర్మాణం కోసం ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత�
ఇండ్లు లేని నిరుపేదల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకం వెలుగులు నింపనున్నది. ఖాళీ జాగ ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి తెలంగాణ సర్కారు సువర్ణావకాశాన్ని కల్పించింది. పేద, మధ్యత