రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పేద ప్రజల సొంత ఇంటి కల నేరవేరిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గృహ�
అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామని అన్నారు.
గృహలక్ష్మి పథకం అమలు నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తుల గడువు తీరిపోతున్నదనే ఆందోళన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు.
Gruha Lakshmi | ఈ నెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
సొంత జాగ ఉండి, ఇల్లు లేని అర్హులైన వారికి ఇల్లు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టగా మంగళవారం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ పథకం కింద రాష్ట్ర సర్కార్ మూడు విడుతల్లో క
స్థలం ఉండి ఇండ్లు కట్టుకోలేని పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చైర్మన్లు ముల్లి పా�
వేములవాడను గుడిసెలులేని పట్ణణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ప్రకటించారు. బల్దియా పరిధిలో 1200 మంది నిరుపేదలకు రూ. 55 కోట్లతో ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇందులో 800 డబుల్బెడ్రూం ఇం
గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయడం పట్ల రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి హర్షం ప్రకటించారు. గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పి
నిరుపేదల సొంతింటి కలను నేరవేర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నది. కానీ ఇప్పుడు సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించు�
పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్�
అర్హులైన వారందరికీ సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించి ఇండ్లు నిర్మించుకునేందుకు చేయూతనందిస్తారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. శుక్రవార�
Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జీవో ఎంఎస్25ని విడుదల చేసింది. మహిళ పేరు మీదనే ఇల్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది.
గత ప్రభుత్వాల హయాంలో ఏళ్ల తరబడి భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు సతమతమయ్యారు. రైతుల కష్టాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ వజ్రాయుధం వంటి ధరణి పోర్టల్ను తీసుకొచ్చి పారదర్శకతకు పెద్దపీట వేశారు.