CM KCR | మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పథకాలను ప్రారంభించింది. నూతన పథకాలైన గృహలక్ష్మి, కులవృత్తులకు ఆర్థిక సాయం పథకాలతో పాటు రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని మంచిర్యాల జిల్లా
Gruha Lakshmi Scheme | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు తీపి కబురు చెప్పింది. ఇండ్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ‘గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సొంత జాగల్లో ఇండ్ల ని�
మంజీరా తీరం కోనసీమను తలపిస్తున్నదని, మండుటెండల్లోనూ నదిపై చెక్డ్యామ్లు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కౌడిపల్లి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆ�
గృహలక్ష్మి పథకం నిరుపేదలకు వరంగా మారనుంది. జాగ ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిరుపేదల సొంతింటి కల సాకారం కానుంది.
Gruha lakshmi Scheme | తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారి ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మంది�