కరెంట్ పోయిందని కాంప్లైంట్ చేస్తున్నారా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా.. ఎన్ని గంటలు కరెంట్ తీసేస్తారంటూ ప్రశ్నిస్తున్నారా.. అయితే మీకు కరెంట్ బిల్ షాక్ తప్పదు. ఎవరైనా మా ఏరియాలో ఫలానా సర్�
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి స్పష్టత కొరవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 15 నెలలు కావొస్తున్నా పథకాల అమలులో పూర్తిగా వైఫల్యం చెందడమే కాకుండా సామాన్య ప్రజలను ఇబ్బందులకు �
ఓ నిరుపేద రైతు కుటుంబంపై విద్యుత్ శాఖ అధికారులు తమ ప్రతాపాన్ని చూపించారు. గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్నామని చెప్తున్నా, కరెంట్ బిల్లు కట్టడం లేదని ఆ ఇంటికి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ కుటు
కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యుత్ సరఫరాకు గ్యారంటే లేదు కానీ.. షాకులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధ�
ఈ సమస్య మేకల నరేశ్ ఒక్కడిదే కాదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వినియోగదారుల్లో సగం కంటే ఎక్కువ మందికి గ్యాస్ సబ్సిడీ అందడం లేదు. మహాలక్ష్మి, గృహజ్యోతి పేరిట ఉచిత కరంటు, రూ.500కే వంట గ్యాస్, ప్రతి మహిళకు రూ
‘ఆరిపోయిన గృహజ్యోతి పథకం’ శీర్షికన నమస్తే తెలంగాణలో శనివారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మౌనికకు గృహజ్యోతి పథకం వర్తించకపోగా, ఒకేసారి 6 నెలల బిల్లలు చెల్లించాలన్న ఆమ�
గృహజ్యోతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ఆరోపించారు. ఇప్పటికే ఆ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇ
Bhatti Vikramarka | విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
రేవంత్ సర్కారు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకం క్షేత్రస్థాయిలో అబాసు పాలవుతున్నది. కాంగ్రెస్ ఆరు హామీల్లో ఒకటైన గృహజ్యోతి వేలాది మంది అర్హుల ఇండ్లల్లో వెలుగులు నింపలేకపోతున్నది. రెండు వందల యూనిట
రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ విద్యుత్ సబ్సిడీలకే సరిపోనున్నది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే కొత్త విద్యుత్ నెట్వర్క్లకు నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్ల�
ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు అందని అర్హులకు కలెక్టరేట్లోని ప్రజా పాలన సేవా కేంద్రంలో మరోసారి వివరాలు ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు.